Delhi: డ్రగ్స్ కేసులో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను జైలుకు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబీ గాయకుడు-రాజకీయవేత్త సిద్ధూ మూస్ వాలా హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను గుజరాత్లోని సబర్మతి జైలుకు తరలించారు. రూ.195 కోట్ల డ్రగ్స్ కేసులో హై సెక్యూరిటీ వార్డుకు తరలించారు. ఏప్రిల్లో పాకిస్థాన్ నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్)కి అప్పగించబడటానికి ముందు, అతను ఢిల్లీలోని తీహార్ జైలులో ఉండేవాడు.
Ganesh Festival: స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఎప్పుడు..?
Also Read
- Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో 'కమిషన్ల' భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
గత ఏడాది సెప్టెంబర్ 14న గుజరాత్ ఏటీఎస్, ఇండియన్ కోస్ట్ గార్డ్తో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అందులో భాగంగా.. గుజరాత్లోని కచ్ జిల్లా జఖౌ బాంద్రా సమీపంలో సముద్రం మధ్యలో పాకిస్థాన్ ఫిషింగ్ బోట్ అద్వాలీని, సుమారు రూ.200 కోట్ల విలువైన 40 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. ‘అల్ తయ్యాసా’ అనే బోటులో ఆరుగురు పాక్ జాతీయులను కూడా అరెస్టు చేశారు.
Geetika Srivastava: పాక్లో భారత తొలి మహిళా డిప్యూటీ హైకమిషనర్గా గీతికా శ్రీవాత్సవ..
ఇద్దరు ఢిల్లీకి చెందిన వ్యక్తులతో హెరాయిన్ను రోడ్డు మార్గంలో ఢిల్లీ, పంజాబ్లకు తరలించాలని దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఆ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం పంజాబ్ జైళ్లలో ఉన్న నైజీరియన్ జాతీయుడితో సహా ఇద్దరు స్మగ్లర్లు నడుపుతున్న రాకెట్లో భాగంగా ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుజరాత్ పోలీసులు తెలిపారు.
Food Poison: మహారాష్ట్రలో 160 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. ఆస్పత్రిలో చికిత్స
2021లో మోర్బీ డ్రగ్ సీజ్లో లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు భరత్ భూషణ్ అలియాస్ భోలా షూటర్ పాత్ర ఉన్నట్లు గుజరాత్ పోలీసులు కనుగొన్నారు. ఇటీవల జైలులో ఉండగానే మరణించిన భూషణ్ పంజాబ్లోని జైలులోనే డ్రగ్స్ నెట్వర్క్ను నడుపుతున్నాడని ఆరోపించారు.
తాజావార్తలు
-
Moto G77 Power: మోటో జి77 పవర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 50MP Sony LYTIA 600 కెమెరా
-
KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
-
Jailer 2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్కు కౌంట్డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
-
Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
-
Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?