Muda Scam: ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యకు బిగుస్తున్న ఉచ్చు..?
- కర్ణాటకలోని ముడా కుంభకోణంలో కీలక పరిణామం..
- సిద్ధరామయ్యతో పాటు పలువురి నుంచి రూ. 300 స్థిరాస్థులు అటాచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muda Scam: కర్ణాటకలో ముడా కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఇతరులకు చెందిన 300 కోట్ల రూపాయల విలువైన 140 స్థిరాస్థుల్ని అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూ కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా స్థిరాస్థుల్ని అటాచ్ చేసినట్లు చెప్పుకొచ్చింది.
Read Also: Top Headlines @1PM : టాప్ న్యూస్!
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
ఈ అటాచ్ చేసిన ఆస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లుగా పని చేస్తున్న పలువురు వ్యక్తుల పేరిట రిజిస్టర్ అయినట్లు విచారణ సంస్థ వెల్లడించింది. కాగా, ముడా భూ కుంభకోణంలో సిద్ధరామయ్య భార్యకి భారీ లబ్ధి కలిగిన విషయాన్ని కూడా ఈడీ పేర్కొనింది. సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతి నుంచి ముడా 3 ఎకరాల 16 గుంటల ల్యాండ్ ను తీసుకుని ఆ తర్వాత ఖరీదైన ఏరియాలో 14 స్థలాలను పరిహారంగా ఇచ్చిందని ఈడీ వెల్లడించింది. కానీ, వీటి విలువ రూ.56 కోట్ల వరకు ఉంటుందని చెప్పింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!