Muda Scam: ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యకు బిగుస్తున్న ఉచ్చు..?
- కర్ణాటకలోని ముడా కుంభకోణంలో కీలక పరిణామం..
- సిద్ధరామయ్యతో పాటు పలువురి నుంచి రూ. 300 స్థిరాస్థులు అటాచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muda Scam: కర్ణాటకలో ముడా కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఇతరులకు చెందిన 300 కోట్ల రూపాయల విలువైన 140 స్థిరాస్థుల్ని అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూ కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా స్థిరాస్థుల్ని అటాచ్ చేసినట్లు చెప్పుకొచ్చింది.
Read Also: Top Headlines @1PM : టాప్ న్యూస్!
Also Read
ఈ అటాచ్ చేసిన ఆస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లుగా పని చేస్తున్న పలువురు వ్యక్తుల పేరిట రిజిస్టర్ అయినట్లు విచారణ సంస్థ వెల్లడించింది. కాగా, ముడా భూ కుంభకోణంలో సిద్ధరామయ్య భార్యకి భారీ లబ్ధి కలిగిన విషయాన్ని కూడా ఈడీ పేర్కొనింది. సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతి నుంచి ముడా 3 ఎకరాల 16 గుంటల ల్యాండ్ ను తీసుకుని ఆ తర్వాత ఖరీదైన ఏరియాలో 14 స్థలాలను పరిహారంగా ఇచ్చిందని ఈడీ వెల్లడించింది. కానీ, వీటి విలువ రూ.56 కోట్ల వరకు ఉంటుందని చెప్పింది.
తాజావార్తలు
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!