Bus Accident: బోల్తా పడిన బస్సు.. ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.ఈ రోజు ఉదయం ఢిల్లీ లోని రోహిణి ప్రాంతంలో లోని సెక్టార్ -15 దగ్గర ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది. బసుకు బోల్తా పడడం వల్ల బసు లోని ప్రయాయికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. కాగా ఈ ఘటనలో పలువురు ప్రయాయికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Read also:Minister KTR: మా అమ్మను చూసి చాలా నేర్చుకున్నా.. కూతురు పుట్టాక జీవితం మారింది..
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Mamata Banerjee: "నేనూ న్యాయవాదినే.. ఎలా పోరాడాలో నాకు తెలుసు".. బీజేపీపై యుద్ధం ప్రకటించిన దీదీ
ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) కి చెందిన ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడిందని.. స్థానికులు సమాచారం అందించారని. సంచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని.. కాగా బస్సు బోల్తా పడడం వల్ల కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయని.. ప్రస్తుతం వాళ్లకు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం పోలీసు బృందాలు ఘటన స్థలంలో ఉన్నాయి. ఈ ఘటన గురించి దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాలలో విచారణ జరుపుతున్నారు. కాగా ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం