Chennai: దారుణం.. భార్య, ఇద్దరు పిల్లలతో సహా వైద్యుడు ఆత్మహత్య
- చెన్నైలో దారుణం
- డాక్టర్ ఫ్యామిలీ ఆత్మహత్య
- ఆర్థిక ఇబ్బందులే కారణంగా అనుమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. ఓ వైద్యుడి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డాక్టర్ బాలమురుగన్.. చెన్నైలోని అన్నా నగర్లో నివాసం ఉంటున్నారు. నగరంలో పలుచోట్ల అల్ట్రాసౌండ్ కేంద్రాలను నడిపిస్తున్నారు. ఇక డాక్టర్ భార్య సుమతి.. న్యాయవాదిగా ఉన్నారు. ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు నీట్ అభ్యర్థి జస్వంత్ కుమార్. రెండో కుమారుడు 11వ తరగతి విద్యార్థి లింగేష్ కుమార్.
Also Read
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
ఇది కూడా చదవండి: Ranya Rao: వెలుగులోకి రన్యారావు వాంగ్మూలం.. భలే కట్టుకథ అల్లిందే?
అయితే బాలమురుగన్.. అల్ట్రాసౌండ్ కేంద్రాలు నిర్వహించేందుకు భారీగా అప్పులు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి పెంచినట్లు సమాచారం. తీర్చే స్థోమత లేక ఆత్మహత్యే శరణ్యంగా భావించారు. అంతే గురువారం ఉదయం కారు డ్రైవర్ ఇంటికి వచ్చేటప్పటికీ ఎలాంటి స్పందన లేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. డోర్ బద్దలు కొట్టి చూడగా నలుగురు ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనిపించారు. పిల్లలు ఇద్దరూ వేర్వేరు గదుల్లో వేలాడుతూ కనిపించారు.
ఇది కూడా చదవండి: Malavika : మీరు వర్జినా? నేరుగా ఆ స్టార్ హీరోయిన్ని క్వశ్చన్ చేసిన నెటిజన్
మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అయితే సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారా? లేదా? అనేది తెలియలేదు. అయితే డాక్టర్ ఫ్యామిలీకి చాలా అప్పులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దీంతోనే వారు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. బంధువుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. ఒకవేళ ఫిర్యాదు చేస్తే ఆ దిశగా దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Congress: స్పీకర్ ను అవమానపరిచినందుకు జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి..
తాజావార్తలు
-
Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
-
PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
-
Sonakshi Sinha: సోషల్ మీడియా వల్ల ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది..
-
Virat Kohli: “ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను”.. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
-
PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..