lumpy Skin Disease: లంపీ స్కిన్ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించాలి.. సీఎం అశోక్ గెహ్లాట్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Declare lumpy skin disease in cows as pandemic.. Rajasthan CM Gehlot to Centre: రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో లంపీ స్కిన్ డిసీజ్ వల్ల వేలల్లో పశువులు మరణిస్తున్నాయి. రాజస్థాన్ లో ఈ వ్యాధి అల్లకల్లోలం సృష్టిస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 29 జిల్లాలు ఈ వ్యాధి బారినపడ్డాయి. ఇదిలా ఉంటే ఈ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సుమారు ఏడు నుంచి 8 రాష్ట్రాలు లంపీ స్కీన్ వ్యాధితో ప్రభావితం అయ్యాయని.. ఆవులు ఈ వ్యాధికి గురయ్యే విధానం చాలా బాధాకరమైనదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాధికి టీకా అందుబాటులో లేదు. దేశంలో ఇప్పుడిప్పుడే ఈ వ్యాధికి టీకా గురించి ప్రయోగాలు జరుగుతున్నాయి. త్వరలోనే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Also: Soldier Killed: ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉగ్రదాడి.. జవాన్ వీరమరణం
Also Read
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Beggar Woman’s Surprising Savings: జీవితాంతం వీధుల్లో భిక్షాటన చేసిన మహిళ.. మరణానంతరం బయటపడ్డ రూ.8.40 లక్షలు!
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
రాష్ట్రంలో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని.. వ్యాధి వ్యాప్తిని చూస్తే కోవిడ్ లాగా అనిపిస్తోందని.. లంపీ స్కిన్ పశువులపై ప్రభావం చూపిస్తోందని.. దీన్ని మహమ్మారిగా ప్రకటిస్తే రాష్ట్రానికి విపత్తు నిధులు వస్తాయని.. తద్వార సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందని.. ఈ వ్యాధి ప్రమాదకరమైందని.. వేగంగా వ్యాప్తి చెందుతుందని.. గుజరాత్ లో కూడా పరిస్థితి ఇలానే ఉందని సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలో ఇప్పటి వరకు లంపీ స్కీన్ వ్యాధి బారిన పడి 22,000 పశువులు మరణించాయి. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే 29 జిల్లాల్లో దీని ప్రభావం ఉంది. జోధ్పూర్, బార్మర్, జైసల్మేర్, జలోర్, పాలి, సిరోహి, బికనేర్, చురు, గంగానగర్, హనుమాన్ఘర్, అజ్మీర్, నాగౌర్, భిల్వారా, టోంక్, జైపూర్, సికర్, జుంజును, అల్వార్, దౌసా, చిత్తోర్గఢ్, భరత్పూర్, ధోల్పూర్, కరౌలి, బన్స్వారా, ప్రతాప్గఢ్, దుంగార్పూర్, ఉదయపూర్లో అన్ని కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
-
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్పై నెటిజన్ల ఫైర్!
-
Janvi : డర్టీ ఇమేజ్ నుంచి బయట పడాల్సింది పోయి ఇవేం పనులు జాన్వీ?
-
Beggar Woman’s Surprising Savings: జీవితాంతం వీధుల్లో భిక్షాటన చేసిన మహిళ.. మరణానంతరం బయటపడ్డ రూ.8.40 లక్షలు!
-
Violence Unlimited : సినిమా రంగానికి బాధ్యత లేదా?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!