lumpy Skin Disease: లంపీ స్కిన్ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించాలి.. సీఎం అశోక్ గెహ్లాట్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Declare lumpy skin disease in cows as pandemic.. Rajasthan CM Gehlot to Centre: రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో లంపీ స్కిన్ డిసీజ్ వల్ల వేలల్లో పశువులు మరణిస్తున్నాయి. రాజస్థాన్ లో ఈ వ్యాధి అల్లకల్లోలం సృష్టిస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 29 జిల్లాలు ఈ వ్యాధి బారినపడ్డాయి. ఇదిలా ఉంటే ఈ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సుమారు ఏడు నుంచి 8 రాష్ట్రాలు లంపీ స్కీన్ వ్యాధితో ప్రభావితం అయ్యాయని.. ఆవులు ఈ వ్యాధికి గురయ్యే విధానం చాలా బాధాకరమైనదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాధికి టీకా అందుబాటులో లేదు. దేశంలో ఇప్పుడిప్పుడే ఈ వ్యాధికి టీకా గురించి ప్రయోగాలు జరుగుతున్నాయి. త్వరలోనే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Also: Soldier Killed: ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉగ్రదాడి.. జవాన్ వీరమరణం
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
రాష్ట్రంలో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని.. వ్యాధి వ్యాప్తిని చూస్తే కోవిడ్ లాగా అనిపిస్తోందని.. లంపీ స్కిన్ పశువులపై ప్రభావం చూపిస్తోందని.. దీన్ని మహమ్మారిగా ప్రకటిస్తే రాష్ట్రానికి విపత్తు నిధులు వస్తాయని.. తద్వార సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందని.. ఈ వ్యాధి ప్రమాదకరమైందని.. వేగంగా వ్యాప్తి చెందుతుందని.. గుజరాత్ లో కూడా పరిస్థితి ఇలానే ఉందని సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలో ఇప్పటి వరకు లంపీ స్కీన్ వ్యాధి బారిన పడి 22,000 పశువులు మరణించాయి. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే 29 జిల్లాల్లో దీని ప్రభావం ఉంది. జోధ్పూర్, బార్మర్, జైసల్మేర్, జలోర్, పాలి, సిరోహి, బికనేర్, చురు, గంగానగర్, హనుమాన్ఘర్, అజ్మీర్, నాగౌర్, భిల్వారా, టోంక్, జైపూర్, సికర్, జుంజును, అల్వార్, దౌసా, చిత్తోర్గఢ్, భరత్పూర్, ధోల్పూర్, కరౌలి, బన్స్వారా, ప్రతాప్గఢ్, దుంగార్పూర్, ఉదయపూర్లో అన్ని కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..