భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు లండన్లోని వెస్ట్మినిస్టర్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెమోక్రసీ డైరెక్టర్, బ్రిటిష్- కాశ్మీరీ ప్రొఫెసర్ నితాషా కౌల్ యొక్క ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా (OCI)ని భారత ప్రభుత్వం రద్దు చేసింది.
జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులను ఏరిపారేసేందుకు సెర్చ్ ఆపరేషన్ ను ఇండియన్ ఆర్మీ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా షోపియాన్ జిల్లాలో జరిగిన ఒక సంయుక్త ఆపరేషన్లో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.
భారత ప్రభుత్వం జనాభా గణనను నిర్వహించడానికి పూర్తి సన్నాహాలు చేసింది. వచ్చే ఏడాది నుంచి జనాభా గణన ప్రారంభించి ఏడాదిలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ జనాభా గణన డేటా 2026లో మాత్రమే పబ్లిక్ చేయబడుతుంది. ఈ జనాభా గణన 2021లోనే ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది.
భారత ప్రభుత్వం ఫార్మాస్యూటికల్ కంపెనీలకు గురువారం షాక్ ఇచ్చింది. ప్రభుత్వం 156 ఎఫ్డిసిలను (ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్) తక్షణమే నిషేధించింది. ఈ మందుల ఉత్పత్తి, నిల్వ, విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
New Delhi : పొగాకు వ్యసనం నుంచి బయటపడేందుకు దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో ప్రత్యేక క్లినిక్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం, న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) కూడా తన ఉత్తర్వును జారీ చేసింది,
నిజ్జర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందుతుల్లో ఒకరు స్టూడెంట్ వీసాతో కెనడాలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. గ్లోబల్ న్యూస్లో ఒక కథనం ప్రకారం.. ఖలిస్థాని వేర్పాటువాద ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో అరెస్టయిన ఒకరు స్టూడెంట్ వీసా ఆధారంగా కెనడాలోకి ప్రవేశించారు.
Bharat Ratna PV Narasimha Rao: కుప్పకూల బోతున్న భారత ఆర్థిక వ్యవస్థను తన ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ ద్వారా ప్రపంచంలోనే ఆర్థికంగా బలమైన దేశంగా భారత్ ను రూపొందించడంలో మాజీ ప్రధాని స్వర్గీయ
Direct Listing : గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి) అంతర్జాతీయ ఎక్స్ఛేంజ్లో భారతీయ కంపెనీల సెక్యూరిటీల ప్రత్యక్ష జాబితాను భారత ప్రభుత్వం ఆమోదించింది.
Export Ban : గోధుమలు, బియ్యం, పంచదారపై ఎగుమతి నిషేధానికి సంబంధించి ప్రభుత్వం మరోసారి పరిస్థితిని స్పష్టం చేసింది. ఈ ఆహార పదార్థాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఇప్పట్లో ఎత్తివేయబోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.
Crypto Exchanges : బిట్కాయిన్లో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్) అమెరికాలో ఆమోదించబడింది. కానీ, భారత ప్రభుత్వం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. విదేశాల నుంచి నడుస్తున్న క్రిప్టో ఎక్స్ఛేంజీలపై ప్రభుత్వం ఎట్టకేలకు కఠిన చర్యలు తీసుకుంది.