రాజస్థాన్లోని రాజసమంద్ జిల్లా నాథ్ద్వారా పట్టణంలో అధునాతన హంగులతో నిర్మించిన 369 అడుగుల ఎత్తైన మహాశివుడి విగ్రహం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన కైలాసనాథుడి విగ్రహాన్ని నేడు ప్రారంభించనున్నారు.
Declare lumpy skin disease in cows as pandemic.. Rajasthan CM Gehlot to Centre: రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో లంపీ స్కిన్ డిసీజ్ వల్ల వేలల్లో పశువులు మరణిస్తున్నాయి. రాజస్థాన్ లో ఈ వ్యాధి అల్లకల్లోలం సృష్టిస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 29 జిల్లాలు ఈ వ్యాధి బారినపడ్డాయి. ఇదిలా ఉంటే ఈ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సుమారు ఏడు నుంచి 8…