Declare lumpy skin disease in cows as pandemic.. Rajasthan CM Gehlot to Centre: రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో లంపీ స్కిన్ డిసీజ్ వల్ల వేలల్లో పశువులు మరణిస్తున్నాయి. రాజస్థాన్ లో ఈ వ్యాధి అల్లకల్లోలం సృష్టిస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 29 జిల్లాలు ఈ వ్యాధి బారినపడ్డాయి. ఇదిలా ఉంటే ఈ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సుమారు ఏడు నుంచి 8…