కలవరపెడుతున్న కేరళ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లే కనిపించిన మళ్లీ మూడు రోజులుగా క్రమంగా పెరుగుతున్నాయి. 30వేల దిగువకు వచ్చిన కేసులు.. గత 24 గంటల్లో 34,403 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 320 మంది మరణించారు. ముఖ్యంగా కేరళలో కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ 34,403 కేసుల్లో దాదాపు 65 శాతం కేసులు కేరళ నుంచి నమోదయ్యాయి.
గత 24 గంటల్లో కేరళలో 22,182 కోవిడ్ -19 కేసులు నమోదు కాగా, 178 మరణాలు నమోదయ్యాయి. బక్రీద్ సందర్భంగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడం, కేరళ ప్రభుత్వం ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసిన తరువాత కోవిడ్ -19 కేసుల్లో అకస్మాత్తుగా పెరుగుదల ఏర్పడింది. అప్పటినుండి, ఇది ఆపలేనంతగా మారింది. ప్రస్తుత కేసులు కేరళ ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పెరుగుదల ఇలానే ఉంటే, మరోసారి లాక్ డౌన్ తప్పదేమో అనే సంకేతాలు కూడా ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకబృందం కేరళ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది.
Also Read
- KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
- TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
- Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Modi-Marco Rubio: వైట్హౌస్ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
దేశంలో ప్రస్తుతం మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,33,81,728.. వీటిలో 3,39,056 యాక్టివ్ కేసులు కాగా, 3,25,98,424 కోలుకోబడ్డారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,44,248.. గత 24 గంటల్లో, 63,97,972 టీకాలు నిర్వహించబడ్డాయి. దేశంలో ఇప్పటివరకు వేసిన మొత్తం టీకాలు 77,24,25,744..
తాజావార్తలు
-
Elon Musk: మస్క్కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
-
KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
-
TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!