కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,893 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.. ఇదే సమయంలో మరో 53 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29,084 మంది శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 493 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 219 మంది కోవిడ్ బాధితులు పూర్తి స్థాయిలో కోలుకున్నారు..
తెలంగాణలో గత 24 గంటల్లో 28,865 శాంపిల్స్ పరీక్షింగా కొత్తగా 494 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 126 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
భారత్లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పంజా విసురుతున్నాయి.. వందలకు పరిమితమైన కేసులు.. ఇప్పుడు వేలను దాటేస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 8,084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,30,101కు చేరిం�
భారత్లో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.. ఒమిక్రాన్లో కొత్త వేరియంట్లు వెలుగు చూసిన తర్వాత.. భారత్లో ఫోర్త్ వేవ్ హెచ్చరికలు వినిపిస్తున్నాయి.. మరోవైపు.. అలాంటిది ఏమీలేదని కూడా చెబుతున్నారు వైద్య నిపుణులు.. కానీ, క్రమంగా కరోనా కేసులు పెరగడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.. మొన్న రెం�
భారత్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.. ఇది కరోనా ఫోర్త్ వేవ్కు దారితీస్తుందా అనే ఆందోళనకు కూడా వ్యక్తం అవుతుంది.. అయితే, దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో హెచ్చతగ్గులు నమోదయ్యాయి. సోమవారం రోజు ఏకంగా 90 శాతం పెరిగి 2 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. ఇవాళ ఆ కేసుల సంఖ్య తగ్గింది.. నిన్నటితో పోల్చితే 43 శ�