కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆస్తికరమైన పరిణామం చోటు చేసుకుంది… 2017 ఉన్నావ్ అత్యాచార ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కాగా… ఇప్పుడు ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లిని ఎన్నికల బరిలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ.. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లిని కాంగ్రెస్ అభ్యర్థిగా పేర్కొంది. 19 ఏళ్ల బాధితురాలి తల్లి పేరును పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈరోజు విడుదల చేశారు. బాలికపై అత్యాచారం కేసులో బీజేపీ మాజీ నేత కుల్దీప్ సింగ్ సెంగార్కు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.. మీరు వేధింపులు, చిత్రహింసలకు గురైనట్లయితే, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని మా జాబితా కొత్త సందేశాన్ని పంపుతుందని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ వాద్రా వ్యాఖ్యానించారు..
Read Also: ఈ సారి ఐపీఎల్ అక్కడేనా..?
Also Read
- Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
ఇక, మహిళలకు నలభై శాతం టిక్కెట్లు రిజర్వ్ చేశామని ప్రియాంక తెలిపారు.. ప్రజల సమస్యలపై పోరాడాలని అభ్యర్థులకు సూచించిన ఆమె.. ప్రతికూల ప్రచారాలకు తావివ్వబోమని, దళితులు, వెనుకబడిన వర్గాల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిపైనే మా ప్రచారం ఉంటుందన్నారు.. యూపీలో నేను ప్రారంభించిన పనిని కొనసాగిస్తాను.. ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలోనే ఉంటానన్న ఆమె.. యూపీలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం అన్నారు. కాగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం బయట బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఉన్నావ్ రేప్ కేసు వెలుగులోకి వచ్చింది. సెంగార్ సోదరుడు తన 55 ఏళ్ల తండ్రిని కొట్టడంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. మరుసటి రోజు అతను మరణించాడు, అతనికి తగిలిన గాయాల కారణంగా చనిపోయినట్టు నివేదికలు స్పష్టం చేశాయి.. అయితే, ఆ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు, సంస్థలు, ప్రజలు నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది.
తాజావార్తలు
-
Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
-
CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!