Congress: నేడు కర్ణాటకలో కాంగ్రెస్ జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ ర్యాలీ..
- నేడు బెలగావిలో కాంగ్రెస్ జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ ర్యాలీ..
- ఈ కార్యక్రమంలో పాల్గొననున్న కాంగ్రెస్ నేతలు, రాహుల్, మల్లికార్జున ఖర్గే..
- ఈ నెల 27న మధ్యప్రదేశ్లోని మోవ్లోని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ ర్యాలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనూ రాజ్యాంగంపై దాడి ప్రధాన ప్రతిపక్షం, విపక్షాల మధ్య రాజకీయ పోరుకు దారి తీసింది. దీంతో ఈరోజు (జనవరి 21) కర్ణాటకలోని బెలగావిలో జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ ర్యాలీతో కాంగ్రెస్ ప్రారంభించనుంది. అలాగే, ఈ నెల 27వ తేదీన మధ్యప్రదేశ్లోని మోవ్లోని బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మస్థలం దగ్గర రాజ్యాంగ సంస్థలను బీజేపీ- ఆర్ఎస్ఎస్ స్వాధీనం చేసుకోవడంపై హస్తం పార్టీ తన వాదనలకు పదును పెట్టనుంది.
Read Also: Donald Trump 2.0: అమెరికాకు స్వర్ణయుగం మొదలైంది.. తొలి స్పీచ్లో ట్రంప్ వ్యాఖ్య
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఈ రెండు ర్యాలీల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లతో పాటు పార్టీ అగ్రనాయకత్వం పాల్గొంటారు. డిసెంబర్ 27న బెలగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం మరుసటి రోజున ప్రతిపాదించిన ర్యాలీ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం కారణంగా వాయిదా పడింది. దాదాపు 25 రోజుల తర్వాత మళ్లీ బెళగావిలో ర్యాలీ నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ ర్యాలీలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ యొక్క లోతైన సవాళ్లను కాంగ్రెస్ అగ్ర నాయకత్వం లేవనెత్తుతుంది. అలాగే, బీజేపీ- ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం ఉనికిని సవాలు చేసే ప్రశ్నలపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!