Coins Missing From An SBI: ఎస్బీఐ నుంచి కోట్ల విలువైన నాణేలు మిస్సింగ్.. సీబీఐ సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Coins Missing From An SBI, CBI Searches: సొంతింటికే కన్నాలు వేశారు అధికారులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఎస్బిఐ) నుంచి రూ. 11 కోట్ల విలువైన నాణేలు మాయం అయ్యాయి. ఈ ఘటన రాజస్థాన్ కరౌలీ ఎస్బిఐ బ్రాంచ్ లో 2021లో జరిగింది. అయితే ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) విచారిస్తోంది. రాజస్థాన్ హైకోర్టు ఆదేశాాల మేరకు ఈ మిస్సింగ్ కేసులో ఏప్రిల్ 13న సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈ నాణేల మిస్సింగ్ కేసులో బ్యాంకు అధికారుల ప్రమేయం ఉన్నట్లు సీబీఐ అధికారులు భావిస్తున్నారు. దీంతో గురువారం రాజస్థాన్ లోని పలు చోట్ల సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఢిల్లీ, జైపూర్, దౌసా, కరౌలి, సవాయ్ మాధోపూర్, అల్వార్, ఉదయపూర్, భిల్వారాలోని 25 ప్రాంతాల్లో 15 మంది మాజీ బ్యాంకు అధికారులు ఇళ్లలో వారికి సంబంధించిన ఇతర ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
Read Also: Whatsapp screenshot block Option Soon: త్వరలో స్క్రీన్ షాట్ బ్లాక్.. యూజర్లకు రిలీఫ్
2021, ఆగస్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెహందీపూర్ బాలాజీ బ్రాంచ్ లో నగదు నిల్వల్లో భారీగా తేడాలు వచ్చాయి. ఏకంగా రూ.11 విలువైన నాణేలు కనిపించకుండా పోయాయి. కాయిన్ కౌంటింగ్ ను ఓ ప్రైవేట్ వెండర్కు అప్పగించారు.. అయితే కౌంటింగ్ చేపడుతున్న సమయంలో రూ.11 కోట్ల విలువైన నాణేలు మిస్సయ్యాయని తేలింది. కేవలం రూ. 2 కోట్ల విలువైన 3000 నాణేల సంచులు మాత్రమే ఆ సమయంలో లెక్కలోకి వచ్చాయి. ఈ రూ.2 కోట్ల నాణేలను ఎస్బీఐ కాయిన్ హోల్డింగ్ బ్రాంచ్ కు తరలించారు. ఆ సమయంలో బ్యాంకులో విధులు నిర్వహించిన అధికారుల ఇళ్లల్లో సోదాలు జరిగాయి. ఈ కేసుపై ఏసీబీ జైపూర్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!