Bengal BJP: మమతా బెనర్జీ పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించుకోవాలని బీజేపీ డిమాండ్..!
- నేడు పశ్చిమ బెంగాల్ బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ..
- సీఎం మమతా బెనర్జీ
- కోల్కతా పోలీస్ కమిసనర్ కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలి..
- నిందితులను రక్షించేందుకు మమతా ప్రభుత్వం పని చేస్తుంది: బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal BJP: కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ను చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితులు సంజయ్ రాయ్, సందీప్ ఘోష్ సహా పలువురికి పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ విషయంలో సీఎం మమతా బెనర్జీకి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా నిర్వహించాలని బీజేపీ పేర్కొంది. సీఎం మమతా బెనర్జీ, కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్లకు సీబీఐ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. బాధితురాలు ఆత్మహత్య చేసుకుందని పోలీసు కమిషనర్ మొదట చెప్పారని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది.
Read Also: Urfi Javed: ప్రైవేట్ జెట్ కొనేంతవరకు శృంగారంలో పాల్గొనను : ఉర్ఫీ జావెద్
Also Read
- Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే.."కాక్రోచ్ జనతా పార్టీ" ఫ్లాప్ షో..
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
- Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
కాగా, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో ఏం జరిగినా ఆందోళనకరమేనని అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జూనియర్ డాక్టర్పై అత్యాచారం కేసులో నిందితులను కాపాడేందుకు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు. దేశంలో నియంత ఎవరైనా ఉంటే ఆ నియంత మమతా బెనర్జీ అని భాటియా అన్నారు. నిజాన్ని అణచివేయలేమని, ఈ వ్యక్తులు తమ పదవుల్లో ఉండి విద్యార్థులను నలిపివేస్తున్నంత కాలం రాజ్యాంగాన్ని అణిచివేయడమే పెద్ద విషయం అని ఆయన మండిపడ్డారు.
Read Also: Srisailam Dam Gates Lifted: కృష్ణమ్మ పరవళ్లు.. ఈ ఏడాదిలో రెండోసారి శ్రీశైలం గేట్లు ఎత్తిన అధికారులు
అయితే, నబానా మార్చ్పై పోలీసుల చర్యకు నిరసనగా పశ్చిమ బెంగాల్ బీజేపీ ఇవాళ (బుధవారం) 12 గంటల పాటు బంద్కు పిలుపునిచ్చింది. రాష్ట్ర సచివాలయం నబన్నా వైపు కవాతు చేస్తున్న నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్ను ప్రయోగించారు.. నీటి ఫిరంగులను ఉపయోగించడంతో పాటు లాఠీచార్జీ కూడా చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు కోల్కతా పోలీసులు భారీ బలగాలను మోహరించారు.. ఇప్పటికే పలువురు బీజేపీ ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Klin Kaara : ‘పెద్ది’ బ్లాక్బస్టర్ హిట్.. నాన్న చరణ్కు క్లిన్ కారా అదిరిపోయే సర్ప్రైజ్
-
Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే..”కాక్రోచ్ జనతా పార్టీ” ఫ్లాప్ షో..
-
FIFA 2026 Last Chance: మెస్సీ, రొనాల్డోతో పాటు.. ఆ 14 మంది దిగ్గజాలకు ఇదే ఆఖరి వరల్డ్ కప్..
-
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!