Bengal BJP: మమతా బెనర్జీ పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించుకోవాలని బీజేపీ డిమాండ్..!
- నేడు పశ్చిమ బెంగాల్ బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ..
- సీఎం మమతా బెనర్జీ
- కోల్కతా పోలీస్ కమిసనర్ కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలి..
- నిందితులను రక్షించేందుకు మమతా ప్రభుత్వం పని చేస్తుంది: బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal BJP: కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ను చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితులు సంజయ్ రాయ్, సందీప్ ఘోష్ సహా పలువురికి పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ విషయంలో సీఎం మమతా బెనర్జీకి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా నిర్వహించాలని బీజేపీ పేర్కొంది. సీఎం మమతా బెనర్జీ, కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్లకు సీబీఐ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. బాధితురాలు ఆత్మహత్య చేసుకుందని పోలీసు కమిషనర్ మొదట చెప్పారని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది.
Read Also: Urfi Javed: ప్రైవేట్ జెట్ కొనేంతవరకు శృంగారంలో పాల్గొనను : ఉర్ఫీ జావెద్
Also Read
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
కాగా, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో ఏం జరిగినా ఆందోళనకరమేనని అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జూనియర్ డాక్టర్పై అత్యాచారం కేసులో నిందితులను కాపాడేందుకు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు. దేశంలో నియంత ఎవరైనా ఉంటే ఆ నియంత మమతా బెనర్జీ అని భాటియా అన్నారు. నిజాన్ని అణచివేయలేమని, ఈ వ్యక్తులు తమ పదవుల్లో ఉండి విద్యార్థులను నలిపివేస్తున్నంత కాలం రాజ్యాంగాన్ని అణిచివేయడమే పెద్ద విషయం అని ఆయన మండిపడ్డారు.
Read Also: Srisailam Dam Gates Lifted: కృష్ణమ్మ పరవళ్లు.. ఈ ఏడాదిలో రెండోసారి శ్రీశైలం గేట్లు ఎత్తిన అధికారులు
అయితే, నబానా మార్చ్పై పోలీసుల చర్యకు నిరసనగా పశ్చిమ బెంగాల్ బీజేపీ ఇవాళ (బుధవారం) 12 గంటల పాటు బంద్కు పిలుపునిచ్చింది. రాష్ట్ర సచివాలయం నబన్నా వైపు కవాతు చేస్తున్న నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్ను ప్రయోగించారు.. నీటి ఫిరంగులను ఉపయోగించడంతో పాటు లాఠీచార్జీ కూడా చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు కోల్కతా పోలీసులు భారీ బలగాలను మోహరించారు.. ఇప్పటికే పలువురు బీజేపీ ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?