Anant Ambani Wedding: వేదిక దగ్గర వ్యాపారవేత్త, యూట్యూబర్ హల్చల్.. కేసు నమోదు
- జియో వరల్డ్ సెంటర్లోని పెళ్లి వేదిక దగ్గర వ్యాపారవేత్త.. యూట్యూబర్ హల్చల్
- కేసు నమోదు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో శనివారం సాయంత్రం శుభ ఆశీర్వాద్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అతిరథ మహరథులంతా హాజరయ్యారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, కేంద్రమంత్రులు, మొదలగు ముఖ్య నేతలంతా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఆహ్వానం లేకుండా లోపలికి ప్రవేశించిన ఒక వ్యాపారవేత్తను, యూట్యూబర్ను పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిద్దరికి ఆహ్వానం లేకుండానే వేదిక దగ్గర హడావుడి చేసినట్లుగా కనిపెట్టారు.
ఇది కూడా చదవండి: Viral Video: ఇండియన్ ఫుడ్ తిన్న మెక్సికన్ స్ట్రీట్ ఫుడ్ విక్రేత..ఆస్పత్రి పాలయ్యాడు..
Also Read
పోలీసు అధికారుల ప్రకారం.. వేర్వేరు సందర్భాల్లో పట్టుబడిన నిందితులు ఇద్దరికీ ఆహ్వానాలు లేవని.. చట్టవిరుద్ధంగా ప్రాంగణంలోకి ప్రవేశించినట్లు తెలిపారు. లుక్మాన్ మహ్మద్ షఫీ షేక్, వెంకటేష్ నర్సయ్య ఆలూరిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Anant Ambani Wedding: “శుభ్ ఆశీర్వాద్” వేడుకకు హాజరైన ప్రధాని మోడీ..
తాజావార్తలు
-
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
-
AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
-
Tollywood Exclusive: కోడి ముందా, గుడ్డు ముందా అంటే గుండె ఆగాల్సిందే!!
-
Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!