BSNL: బిఎస్ఎన్ఎల్ అధికారులపై 25 చోట్ల సిబిఐ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL: ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ను మోసం చేసి ఒక ప్రైవేటు కాంట్రాక్టర్కు మేలు చేయాలని చూసిన బీఎస్ఎన్ఎల్ అధికారులపై సీబీఐ దాడులు నిర్వహించింది. మాజీ జనరల్ మేనేజర్తో సహా 21 మంది అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో సీబీఐ దేశ వ్యాప్తంగా 25 చోట్ల సోదాలు నిర్వహించిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)ని మోసం చేసేందుకు నిందితులు ఒక కాంట్రాక్టర్తో కలిసి కుట్ర పన్నారని ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఆరోపించింది.
Read also: Draupadi Murmu: దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యేషన్ పరేడ్.. హాజరైన రాష్ట్రపతి
Also Read
- BRICS: మోడీ విందుకు జిన్పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్పింగ్ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
జోర్హాట్, సిబ్సాగర్, గౌహతి మరియు ఇతర ప్రాంతాలలో మాజీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మరియు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్తో సహా బిఎస్ఎన్ఎల్ అస్సాం సర్కిల్ అధికారులపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వారు తెలిపారు. ఎఫ్ఐఆర్లో ఓ ప్రైవేట్ వ్యక్తి పేరు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్(ఓఎఫ్సీ) కేబుల్ను ఓపెన్ ట్రెంచింగ్ పద్ధతిలో కిలోమీటరుకు రూ. 90,000 చొప్పున వేయడానికి కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్ ఇచ్చారని సీబీఐ ప్రతినిధి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read also: Gold Bond: రూ. 5,926కి గోల్డ్ బాండ్ ఇస్తున్న ప్రభుత్వం.. సోమవారం నుంచి షురూ
కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్ ప్రైవేట్ భూమి యజమాని నుండి ఎటువంటి హక్కు లేకుండా వివిధ అభ్యర్ధనలు చేశాడు, ఓపెన్ ట్రెంచింగ్ పద్ధతిని క్షితిజ సమాంతర దిశాత్మక డ్రిల్లింగ్ పద్ధతికి మార్చడానికి ప్రతిపాదించాడు. అందుకు కిమీకి రూ. 2.30 లక్షలు ఇచ్చినప్పటికీ…నియమాలను పాటించకుండా.. టెండర్ నిబంధనను ఉల్లంఘించడంతో BSNLకి రూ. 22 కోట్ల (సుమారు) నష్టం వాటిల్లిందని అధికారి తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత, అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా మరియు హర్యానాలోని బీఎస్ఎన్ఎల్ అధికారుల కార్యాలయాలతోపాటు నివాసాలతో సహా 25 ప్రదేశాలలో సీబీఐ శుక్రవారం సోదాలు నిర్వహించిందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BRICS: మోడీ విందుకు జిన్పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
-
8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్పాట్!
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!