Bengaluru: ప్రైవేటు ఫొటోలతో బ్లాక్మెయిల్.. మహిళ టెక్కీ ఆత్మహత్య
- బెంగళూరులో దారుణం
- ప్రైవేటు ఫొటోలతో బ్లాక్మెయిల్
- మహిళ టెక్కీ ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులో దారుణం జరిగింది. ప్రైవేట్ ఫొటోలతో మామ బ్లాక్ మెయిల్కు పాల్పడ్డాడు. దీంతో మహిళా టెక్కీ ప్రాణాలు తీసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం కుండలహళ్లి మెట్రో స్టేషన్కు సమీపంలో ఉన్న రాధా హోమ్టెల్లో ఒంటరిగా కలవాలని మామ ఒత్తిడి చేయడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది.
ఇది కూడా చదవండి: Thabitha sukumar: స్టేజ్ మీదే ఏడ్చేసిన సుకుమార్ భార్య
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
ప్రైవేట్ ఫొటోలు, వీడియోలతో మామ, అత్త పదేపదే బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఆరోపణల కారణంగా 24 ఏళ్ల మహిళా టెక్కీ బెంగళూరులోని హోటల్ గదిలో నిప్పంటించుకుని మరణించినట్లు గురువారం పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడిగా ఉన్న మహిళ మేనమామను అరెస్టు చేసి సమగ్ర విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మామ వేచి ఉన్న హోటల్ గదికి వెళ్లేందుకు ఆమెకు ఇష్టం లేదని.. అయితే ఫొటోలు, వీడియోలు తల్లిదండ్రులతో పంచుకుంటానని బెదిరించడంతో ప్రాణాలు తీసుకుందని వైట్ఫీల్డ్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ శివకుమార్ గునార్ తెలిపారు. పెట్రోల్ పోసుకుని ప్రాణాలు తీసుకుందన్నారు. తీవ్ర గాయాలు పాలైన తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.
ఇది కూడా చదవండి: Tabu: యంగ్ హీరోయిన్లను తలదన్నేలా సీనియర్ హీరోయిన్.. ఎక్కడా తగ్గట్లేదుగా!
ఆరేళ్లుగా తన కూతురు మేనమామ, అత్త దగ్గరే ఉంటోందని, వారితో కలిసి విహారయాత్రలకు కూడా వెళుతుందని బాధితురాలి తల్లి తెలిపింది. నిందితుడి దగ్గర నుంచి పెన్ డ్రైవ్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు. సమగ్ర విచారణ జరుగుతోంది.
ఇది కూడా చదవండి: Aishwarya Rajesh: నలుగురు పిల్లల తల్లైనా ‘భాగ్యం’ బంగారమబ్బా!
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..