Ajit Pawar: సీఎం యోగి ‘‘బాటేంగే’’ నినాదం మహారాష్ట్రలో పనిచేయదు..
- యోగి నినాదం ‘‘బాటేంగే తో కటేంగే’’ మహారాష్ట్రలో పనిచేయదు..
- మిత్రపక్షం అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నవంబర్ 20న రాష్ట్రంలోని 288 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమి, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి తలపడుతున్నాయి. బీజేపీ ఇప్పటికే రాష్ట్రంలో తన ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. ఇదిలా ఉంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ‘‘బాటేంగే తో కటేంగే’’( విడిపోతే, దెబ్బతింటాం) అనే నినాదంపై వివాదం చెలరేగింది.
Read Also: Amit Shah: మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం ఏక్నాథ్ షిండే కాదు.. సీఎం అభ్యర్థి ఎంపికపై షా కీలక ప్రకటన
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
బీజేపీ మహాయుతి కూటమిలో మిత్రపక్షమైన ఎన్సీపీ యోగి నినాదంపై విమర్శలు చేస్తోంది. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ మాట్లాడుతూ.. ఈ నినాదాన్ని ఖండించారు. ఇది రాష్ట్రంలో పనిచేయదని పేర్కొన్నాడు. ఎన్నికల్లో అభివృద్ధి అంశాలపై దృష్టిసారించాలని సూచించాడు. “నేను ఈ నినాదాన్ని ఆమోదించను. మహారాష్ట్రలో ఇది పనిచేయదని నేను పదేపదే చెప్పాను; ఇది ఉత్తరప్రదేశ్ లేదా జార్ఖండ్ వంటి ప్రదేశాలలో పనిచేయవచ్చు, కానీ ఇక్కడ కాదు.’’ అని అన్నారు.
ముఖ్యంగా ఈ నినాదం హర్యానా ఎన్నికల్లో బలంగా పనిచేసింది. హిందువులు ఐక్యంగా ఉండాలని సూచించడంతో పాటు భారత్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ పరిస్థితిని, బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితిని గురించి యోగి ఈ వ్యాఖ్యలు చేశాడు. దీనికి తోడు ఇటీవల కాలంలో కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు కులగణన పేరుతో హిందువుల్లో విభజన రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపిస్తూ యోగి ఈ నినాదాన్ని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ “ఏక్ హైన్ తో సేఫ్ రహేంగే” (మనం ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం) అంటూ ప్రచారం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!