Aaditya Thackeray: బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనుకుంటోంది.. ఢిల్లీలో ఆదిత్య ఠాక్రే..
- ఢిల్లీలో బిజీబిజీగా ఆదిత్య ఠాక్రే..
- ఇండియా కూటమిలో కీలక పరిణామాలు..
- రాహుల్ గాంధీని కలిసిన జూనియర్ ఠాక్రే..
- బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనుకుంటోందని విమర్శలు..
Aaditya Thackeray: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం, బీజేపీ ఘన విజయం సాధించడం ఇండియా కూటమిలో ప్రకంపనలకు కారణమైంది. దీనికి తోడు శివసేన ఏక్నాథ్ షిండేని, శరద్ పవార్ అవార్డుతో సత్కరించడం కూడా ప్రతిపక్ష కూటమిలో తీవ్ర విభేదాలకు కారణమైనట్లు తెలుస్తోంది. తమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని ఎలా సత్కరిస్తారని ఉద్ధవ్ ఠాక్రే శివసేన ప్రశ్నిస్తోంది.
Read Also: Minister Atchannaidu: టీడీపీ ఆఫీస్పై దాడిని అందరూ చూశారు.. వంశీ అరెస్ట్లో రహస్యం ఏమీలేదు..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఇదిలా ఉంటే, తాజాగా ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఇండియా కూటమి ప్రధాన నేతల్ని కలుస్తున్నారు. శరద్ పవార్, ఏక్నాథ్ షిండేని సత్కరించడంపై మాట్లాడుతూ.. ఇలాంటి వ్యక్తిని గౌరవించకూడదు, ఆయన పార్టీనే కాదు, మహారాష్ట్ర వెన్నెముకను కూడా విభజించారని అన్నారు. తాను బుధవారం రాత్రి రాహుల్ గాంధీని కలిశానని,ఈ రోజు సాయంత్రం ఆప్ అధినేత కేజ్రీవాల్ని కలుస్తానని చెప్పారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి కుట్ర పన్నిందని ఆరోపించారు.
ఎన్నికల మోసాలు, ఈవీఎంలు హ్యాకింగ్ గురించి మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు సందేహంలో ఉందని, ఈవీఎంల మోసాల వల్ల మన ఓటు ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదని ఆయన అన్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదని అన్నారు. తమకు, కేజ్రీవాల్కి, కాంగ్రెస్కి ఏం జరిగిందో భవిష్యత్తులో నితీష్ కుమార్కి, చంద్రబాబు నాయుడులకు కూడా జరగొచ్చు అని అన్నారు.
తాజావార్తలు
-
Astrology: ఏప్రిల్ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!