Atishi: కేజ్రీవాల్ కన్నా సీఎం అతిషీ వెయ్యి రెట్లు నయం.. ఢిల్లీ లెఫ్టినెంగ్ గవర్నర్ ప్రశంసలు..
- కేజ్రీవాల్ కన్నా అతిషీ వెయ్యిరెట్లు నయం..
- లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి అరుదైన ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atishi: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి అరుదైన ప్రశంసలు దక్కాయి. అరవింద్ కేజ్రీవాల్ కంటే అతిషీ వెయ్యి రెట్లు నయమని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రశంసించారు. శుక్రవారం ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీ ఫర్ ఉమెన్ ఏడవ స్నాతకోత్సవంలో సక్సేనా మాట్లాడుతూ.. ‘ఢిల్లీ ముఖ్యమంత్రి మహిళ కావడం పట్ల ఈరోజు సంతోషంగా ఉన్నా.. బహుశా ఆమె తన పూర్వీకుల కంటే వెయ్యి రెట్లు మెరుగ్గా ఉన్నారని నేను నమ్మకంగా చెప్పగలను.’ అని అన్నారు.
Read Also: AV Ranganath : కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ సంచలన వ్యాఖ్యలు.. ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదు
Also Read
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
కేజ్రీవాల్ అధికారంలో ఉన్న సమయంలో పాలన, బ్యూరోక్రసీ నియంత్రణతో సహా అనేక అంశాల్లో బీజేపీ, ఆప్ మధ్య విభేదాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే సక్సేనా నుంచి వ్యాఖ్యలు వచ్చాయి. సెప్టెంబర్లో కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత అతిషీ ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేవారు. తాను రాజీనామా చేసిన తన అవినీతి ఆరోపణల గురించి ప్రజలనే ‘‘నిజాయతీ ధ్రువీకరణ’’ కోరుతానని కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆప్ అధినేత ఐదు నెలలకు పైగా జైలులో ఉన్నారు.
తాజావార్తలు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
-
Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!