Himanta Biswa Sarma: కేసీఆర్ చంద్రుడి మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. దేశంలో సాధ్యం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: కుటుంబ పార్టీలు వారి కోసమే ఆలోచిస్తాయని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టుకోవచ్చని.. దేశంలో ప్రతిపక్షాలన్నీ కలిసే ఉన్నాయని.. కొత్తగా కేసీఆర్ వారిని ఏకం చేయాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నయా నిజాం పరిపాలనను తెలంగాణలో అంతం చేస్తామన్నారు. 2024 లో అధికారంలోకి వచ్చేది మోడీనే ఆయన జోస్యం చెప్పారు.
దేశం ఏకంగానే ఉందన్న ఆయన.. రాహుల్కి నిజంగా దేశ భక్తి ఉంటే.. 1947 విభజన ఎక్కడ జరిగిందో అక్కడ యాత్ర చేయాలన్నారు. కుటుంబ పార్టీలు బిడ్డ కూతురు గురించి తప్ప దేశం కోసం ఆలోచించవన్నారు. బీజేపీని దేశ ప్రజల నుంచి ఎవరూ వేరు చేయలేరన్నారు. పార్టీలను ఏకం చేయడం కోసం కేసీఆర్ తిరుగుతుంటే.. బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజల్ని ఏకం చేయడానికి 50 ఏళ్లు పడుతుందేమో అని ఆయన అన్నారు. దేశ ప్రధానిగా మోడీ ఉన్నాడు.. భవిష్యత్లో కూడా ఉంటాడన్నారు. ఇంకో ముప్పై ఏళ్ల వరకు బీజేపీ అధికారంలో ఉంటుందన్నారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
Rahul Gandhi: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడవుతారా?.. ఈ ప్రశ్నకు ఆయన ఏమన్నారంటే?
కెసిఆర్ చంద్రుని మీదనో, సూర్యుని మీదనో సముద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కుంటే చేసుకోవాలి.. కానీ దేశంలో సాధ్యం కాదన్నారు. కేసీఆర్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు.. అందుకే జాతీయ పార్టీ అని అంటున్నాడన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని… లేకుంటే దేశంలో ఎక్కడ తిరిగిన గౌరవం లభించదన్నారు. ఈడీ, సీబీఐ గురించి మాట్లాడే వారికి అవి అంటే భయం ఉందని… తప్పు చేయకపోతే వాళ్ల కార్యాలయానికి వెళ్లి కాగితాలు చూపెట్టి వచ్చు కదా అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?