Assam Police: అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో మంగళవారం (జనవరి 9)న సుమారు రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. పోలీసులు ఈ సమాచారం ఇచ్చారు.
సీఎం కేసీఆర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే నందుబిలాల్ నిరసన చేయడం తప్పా? అని ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వాఖ్యలు చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంకో ముఖ్యమంత్రి పై వాఖ్యలు చేయడం అస్సాం సాంప్రదాయమా..? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ సంస్కృతి.. సంప్రదాయాలు.. చెడగొట్టేందుకే అస్సాం సీఎం వచ్చారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. గణేష్ ఉత్సవ సమితి కాషాయ బట్టలు వేసుకొని.. విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. నిమజ్జన కార్యక్రమంలో హిందూ, ముస్లిం ల మధ్య…
కుటుంబ పార్టీలు వారి కోసమే ఆలోచిస్తాయని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టుకోవచ్చని.. దేశంలో ప్రతిపక్షాలన్నీ కలిసే ఉన్నాయని.. కొత్తగా కేసీఆర్ వారిని ఏకం చేయాల్సిన అవసరం లేదన్నారు.