Arvind Kejriwal: మూడోసారి ఈడీ ముందు హాజరుకు సీఎం కేజ్రీవాల్ డుమ్మా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరకావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తెలిపింది. ఇప్పటి వరకు మూడు సార్లు కేజ్రీవాల్కి ఈడీ సమన్లు జారీ చేసింది. తాజాగా మూడోసారి కూడా సమన్లను దాటవేశాడు. అయితే ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని, కేవలం కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడమే లక్ష్యమని ఆప్ ఆరోపించింది.
Read Also: UPI Payments : యూపీఐ సరికొత్త రికార్డు.. ఒక్క నెలలో రూ.18 లక్షల కోట్ల లావాదేవీలు
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
నవంబర్ 2, డిసెంబర్ 21న గతంలో రెండు సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ రెండు సందర్భాల్లో విచారణకు హాజరుకాకపోవడంతో మూడో సారి నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్ ఈడీకి సహరించేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే అతడిని అరెస్ట్ చేసే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు ఆప్ చెబుతోంది. ‘‘ఎన్నికల ముందు నోటీసులు ఎందుకు పంపారు..? ప్రచారం నుంచి కేజ్రీవాల్ని అడ్డుకోవడానికే ఈ నోటీసులు’’ అంటూ ఆయన పార్టీ ఆరోపించింది.
గతంలో ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ని సీబీఐ ఏప్రిల్ నెలలో ప్రశ్నించింది. ఈడీ సమన్లు జారీ చేసినప్పటి నుంచి సీఎం కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. గతంలో ఆప్కి చెందిన మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్తో పాట్ ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్లను ఈడీ విచారణకు పిలిచి అరెస్ట్ చేసింది.
తాజావార్తలు
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!