Amit Shah: “మోదీ చనిపోవాలి”, “మోదీ సమాధిని తవ్వుతాం” ఇవన్నీ పనిచేయవు.. మోదీకి అండగా 130 కోట్ల మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah criticizes Congress: ‘‘ మోదీ చనిపోవాలి’’, ‘‘ మోదీ సమాధిని తవ్వుతాం’’ అంటూ కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయని, అయితే ఇవన్నీ పనిచేయవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన దీర్ఘాయువుతో ఉండాలని 130 కోట్ల మంది ప్రార్థిస్తున్నారని అన్నారు. శుక్రవారం కర్ణాటక బీదర్ లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, ఆప్ కోరికను దేవుడు వినడని అన్నారు. ఇలాంటి పార్టీలకు ఓటు వేయాలా..? అని ప్రశ్నించారు. ప్రధానిని ఎంత దూషించినా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ విజయం సాధించలేదరని అన్నారు. మీరు ఎంత బుదర చల్లితే అంతగా కమలం వికసిస్తుంది, బుదర మధ్య నుంచే సువాసన వెదజల్లడం కమలం స్వభావం అని అమిత్ షా అన్నారు.
Read Also: Rohit Sharma: టెస్ట్ మ్యాచ్ మూడు రోజులేనా.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన రోహిత్
Also Read
- Special Trains for NEET Candidates: నీట్ అభ్యర్థులకు రైల్వే గుడ్ న్యూస్.. రేపు ప్రత్యేక రైళ్లు
- Tamil Nadu: దేవాలయ నిధులు దేవాలయాలకే.. విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం..
- Gas Cylinder: గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా..? ఎప్పుడు వస్తుందో సింపుల్గా మొబైల్లో తెలుసుకోండిలా..
- Currency Notes: పాత రూ.1, రూ.2, రూ.10 నోట్లకు భలే డిమాండ్.. కొనాలన్నా, అమ్మాలన్నా ఇదే ఛాన్స్..
జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు వారి స్వార్థ ప్రయోజనాలను మాత్రమే చూసకుంటున్నారని విమర్శించారు. ఈ రెండు కూడా కుటుంబ పార్టీలే అని, వారు ప్రజలు సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించరని అన్నారు. పీఎఫ్ఐ నిషేధం మోదీ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమని కొనియాడారు. సిద్దరామయ్య గాంధీ కుటుంబానికి ఏటీఎంగా మారారని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ తడిచిపెట్టుకుపోయిందని అన్నారు. నాగాలాండ్ లో కాంగ్రెస్ కు సున్నా, మేఘాలయలో 3, త్రిపురలో 4 సీట్లకు మాత్రమే కాంగ్రెస్ పరిమితం అయిందని ప్రజలకు తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. కర్ణాటకకు ప్రభుత్వం చేసిన కృషిని హోంమంత్రి వివరించారు. అమిత్ షా సమావేశానికి వేలాదిగా ప్రజలు హాజరయ్యారు. కర్ణాటకను బీజేపీ అభివృద్ధి చేస్తోందని అన్నారు. పీఎం కిసాన్ యోజనతో రైతులక సంక్షేమానికి భరోసా ఇస్తున్నామని, రాష్ట్రంలో అభివృద్ధి, దేశ భద్రతకు ఓటేయాలని, మోదీకి, బీజేపీకి ఓటేయాలని అమిత్ షా కోరారు.
తాజావార్తలు
-
Naga Bandham : ట్రైలర్’తో హాట్ టాపిక్ అయిన నాగబంధం
-
Special Trains for NEET Candidates: నీట్ అభ్యర్థులకు రైల్వే గుడ్ న్యూస్.. రేపు ప్రత్యేక రైళ్లు
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Prabhas: ఆ సీన్ చూసి ఏడ్చేశా.. షూటింగ్ గ్యాప్లో ప్రభాస్ ఎమోషనల్! అసలు ఏం జరిగిందంటే?
-
Tamil Nadu: దేవాలయ నిధులు దేవాలయాలకే.. విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!