Maharashtra polls: బుధవారం ఖర్గే, సోనియా, రాహుల్తో ఉద్ధవ్ ఠాక్రే భేటీ
- బుధవారం ఖర్గే.. సోనియా.. రాహుల్తో ఉద్ధవ్ ఠాక్రే భేటీ
- మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో రెండు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఎన్డీఏ, ఇండియా కూటమి పక్షాలు ఎవరికి వారే ఎత్తుగడలు వేస్తు్న్నారు. ఇదిలా ఉంటే శివసేన యూబీటీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. బుధవారం కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. మహారాష్ట్రలో పొత్తు అంశంపై చర్చించనున్నారు. ఏఏ పార్టీలకు ఎన్ని సీట్లు అనే అంశంపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నా.. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. బుధవారం సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ సహా మరికొన్ని పార్టీలు సమావేశం అవుతున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత సమావేశం కాబట్టి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: Divya Seth Shah : ప్రముఖ టీవీ నటి చిన్న కూతురు హఠాన్మరణం
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
ఈసారి మహారాష్ట్రలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా పొత్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి ఫలితాలను సాధించింది. అదే ఆశతో అసెంబ్లీలో గెలవాలని ప్రయత్నిస్తుంది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: చైనాతోనే పోటీ పడుదాం.. అమెరికాలో రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!