Godhra Riots: గోద్రా అల్లర్ల కేసులో నిందితుడికి జీవిత ఖైదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలాయి 2002లో గుజరాత్ లో జరిగిన గోద్రా అల్లర్లు. ఈ అల్లర్ల చుట్టూ రాజకీయం ఇన్నేళ్లయినా ఇంకా కొనసాగుతూనే ఉంది. అయోధ్య నుంచి వస్తున్న 59 మంది కరసేవకులను ఉన్న రైలు బోగీని కాల్చేయడంతో వారంత మరణించారు. ఈ ఘటన ఫిబ్రవరి, 2002లో చోటు చేసుకుంది. ఈ ఘటన అనంతరం గుజరాత్ వ్యాప్తంగా మతకలహాలు జరిగాయి.
తాజాగా గోద్రా అల్లర్ల కేసులో నిందితుడు రఫిక్ బతుక్ జీవిత ఖైదు విధించించారు పంచమహల్ లోని గోద్రా అదనపు సెషన్స్ న్యాయమూర్తి. తప్పించుకు తిరుగుతున్న బతుక్ ను ఫిబ్రవరి 2021లో పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్ అనంతరం రఫిక్ బతుక్ పై విచారణ ప్రారంభం అయింది. తాజాగా శనివారం జీవిత ఖైదు విధించింది కోర్టు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Read Also: Dalitha Bandhu: ‘దళితబంధు’కి కౌంటర్గా బీజేపీ దళితాతిథ్యం?
ఫిబ్రవరి 27,2002లో కరసేవకులు ప్రయాణిస్తున్న రైలుకు నిప్పు పెట్టిన కేసులో రఫిక్ బతుక్ ప్రమేయం కూడా ఉందని కోర్ట్ విశ్వసించింది. ఇప్పటి వరకు రఫిక్ బతుక్ తో పాటు ఈ కేసులో 35 మందిని కోర్టు దోషులుగా నిర్థారించింది. గోద్రా అల్లర్ల తరువాత గుజరాత్ లో మతకల్లోలాలు చెలరేగాయి. ఈ అల్లర్లలో దాదాపుగా 1200 మంది మరణించారు.
గతంలో ఈ కేసులో 31 మందిని దోషులుగా నిర్థారించింది ప్రత్యేక సిట్ కోర్టు. మార్చి 1, 2011న కోర్టు 11 మందికి మరణశిక్ష విధించడంతో పాటు 20 మందికి జీవిత ఖైదు విధించింది. అయితే 2017లో గుజరాత్ హైకోర్ట్ 11 మందికి విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది. దీని తర్వాత మరో ముగ్గురు నిందితులకు కోర్టులు జీవిత ఖైదు విధించింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!