Godhra Riots: గోద్రా అల్లర్ల కేసులో నిందితుడికి జీవిత ఖైదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలాయి 2002లో గుజరాత్ లో జరిగిన గోద్రా అల్లర్లు. ఈ అల్లర్ల చుట్టూ రాజకీయం ఇన్నేళ్లయినా ఇంకా కొనసాగుతూనే ఉంది. అయోధ్య నుంచి వస్తున్న 59 మంది కరసేవకులను ఉన్న రైలు బోగీని కాల్చేయడంతో వారంత మరణించారు. ఈ ఘటన ఫిబ్రవరి, 2002లో చోటు చేసుకుంది. ఈ ఘటన అనంతరం గుజరాత్ వ్యాప్తంగా మతకలహాలు జరిగాయి.
తాజాగా గోద్రా అల్లర్ల కేసులో నిందితుడు రఫిక్ బతుక్ జీవిత ఖైదు విధించించారు పంచమహల్ లోని గోద్రా అదనపు సెషన్స్ న్యాయమూర్తి. తప్పించుకు తిరుగుతున్న బతుక్ ను ఫిబ్రవరి 2021లో పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్ అనంతరం రఫిక్ బతుక్ పై విచారణ ప్రారంభం అయింది. తాజాగా శనివారం జీవిత ఖైదు విధించింది కోర్టు.
Also Read
- Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
- Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
Read Also: Dalitha Bandhu: ‘దళితబంధు’కి కౌంటర్గా బీజేపీ దళితాతిథ్యం?
ఫిబ్రవరి 27,2002లో కరసేవకులు ప్రయాణిస్తున్న రైలుకు నిప్పు పెట్టిన కేసులో రఫిక్ బతుక్ ప్రమేయం కూడా ఉందని కోర్ట్ విశ్వసించింది. ఇప్పటి వరకు రఫిక్ బతుక్ తో పాటు ఈ కేసులో 35 మందిని కోర్టు దోషులుగా నిర్థారించింది. గోద్రా అల్లర్ల తరువాత గుజరాత్ లో మతకల్లోలాలు చెలరేగాయి. ఈ అల్లర్లలో దాదాపుగా 1200 మంది మరణించారు.
గతంలో ఈ కేసులో 31 మందిని దోషులుగా నిర్థారించింది ప్రత్యేక సిట్ కోర్టు. మార్చి 1, 2011న కోర్టు 11 మందికి మరణశిక్ష విధించడంతో పాటు 20 మందికి జీవిత ఖైదు విధించింది. అయితే 2017లో గుజరాత్ హైకోర్ట్ 11 మందికి విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది. దీని తర్వాత మరో ముగ్గురు నిందితులకు కోర్టులు జీవిత ఖైదు విధించింది.
తాజావార్తలు
-
APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
-
RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
-
Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
-
Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
-
MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..