Junk Food Survey: పిల్లలు జంక్ ఫుడ్ తినడానికి కారణం ఇదే.. భారతీయ తల్లిదండ్రుల అభిప్రాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
56% of Indian parents say junk food ads fuel kids’ craving: ప్రస్తుత జనరేషన్ లో పిల్లలు ఇంట్లో తయారు చేసి వంటకాలను తినడము దాదాపుగా తగ్గించారు. ఎంత సేపు బేకరీ ఐటమ్స్, ఫిజ్జా, న్యూడిల్స్ అంటూ జంక్ ఫుడ్ కు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. కాగా పిల్లలు ఇంతగా జంక్ ఫుడ్ తినడానికి కారణం ఏంటనేది కనుక్కోవాలని ఓ సర్వే చేస్తే 56 శాతం మంది భారతీయ తల్లిదండ్రులు ఒకే సమాధానం చెప్పారు. పిల్లలను లక్ష్యంగా చేసుకుని ప్యాక్ చేసిన ఆహారపదార్థాల ప్రకటనలు వారిని జంక్ ఫుడ్ వైపు ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సర్వేని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ అయిన లోకల్ సర్కిల్స్ చేపట్టింది. దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకుంటున్న రోజే ఈ సర్వే వచ్చింది.
Read Also: Shahid Afridi: అక్తర్, షమీ వ్యవహారంపై స్పందించిన షాహీద్ అఫ్రిది.. ద్వేషాన్ని పెంచొద్దని హితవు
Also Read
- Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో 'కమిషన్ల' భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
92 మంది పిల్లల తల్లిదండ్రులు ప్యాక్ చేసిన ఆహారపదార్థాల ప్రకటనలను నిషేధించే విధంగా ప్రభుత్వ నిబంధనలు తేవాలని కోరకుంటున్నారు. సర్వేలో భాగంగా ఫ్యాక్ చేసి ఆహార ప్రకటనలను చూడకపోతే మీ పిల్లలు వాటిని కోరే అవకాశం ఉంటుందా..? అని ప్రశ్నించగా.. 56 శాతం మంది తల్లిదండ్రులు ఖచ్చితంగా కోరరని సమాధానం ఇవ్వగా.. 12 శాతం మంది తమ పిల్లలు వాటినే కోరుతారని .. 18 శాతం మంది కోరుకునే అవకాశం ఉండకపోవచ్చని అని వెల్లడించారు. కొన్ని ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలు తమ ప్రకటనల ద్వారా 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను లక్ష్యంగా చేసుకోకుండా ఒక విధానాన్ని అనుసరించడం ప్రారంభించాయి.
ఇదిలా ఉంటే పిల్లలను టార్గెట్ చేస్తూ ఫ్యాక్డ్ ఫుడ్ ప్రకటనలను ప్రభుత్వం అడ్డుకునేలా నిబంధనలు రూపొందించాలా..? అని ప్రశ్నించగా.. 81 మంది తప్పకుండా రూపొందించాలని, 11 శాతం మంది 12 ఏళ్ల లోపు వయసు ఉన్న పిల్లల కోసం తప్పకుండా నిబంధలు తీసుకురావాలని.. కేవలం 4 శాతం మంది మాత్రమే అవసరం లేదని తెలిపారు. మొత్తంగా 92 శాతం మంది ప్రభుత్వ నిబంధనలు తీసుకురావాలని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
తాజావార్తలు
-
Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
-
Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
-
FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
-
Neha Dhupia: ‘ఇదంతా వెంటనే ఆపండి’.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
-
YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?