E20 Petrol: దేశవ్యాప్తంగా 20% ఇథనాల్ కలిగిన E20 పెట్రోల్ వాహన యజమానులకు తలనొప్పిగా మారుతోంది. ప్రభుత్వం దీనిని గ్రీన్ ఎనర్జీ వైపు చారిత్రాత్మక అడుగుగా అభివర్ణిస్తుండగా.. సాధారణ ప్రజలు మాత్రం దీన్ని తిరస్కరిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఓ సర్వే ప్రకారం.. ఈ కొత్త మిశ్రమ ఇంధనం వాహన మైలేజీని తగ్గించి ఖర్చులను పెంచిందని చెబుతున్నారు.
56% of Indian parents say junk food ads fuel kids’ craving: ప్రస్తుత జనరేషన్ లో పిల్లలు ఇంట్లో తయారు చేసి వంటకాలను తినడము దాదాపుగా తగ్గించారు. ఎంత సేపు బేకరీ ఐటమ్స్, ఫిజ్జా, న్యూడిల్స్ అంటూ జంక్ ఫుడ్ కు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. కాగా పిల్లలు ఇంతగా జంక్ ఫుడ్ తినడానికి కారణం ఏంటనేది కనుక్కోవాలని ఓ సర్వే చేస్తే 56 శాతం మంది భారతీయ తల్లిదండ్రులు ఒకే సమాధానం చెప్పారు.…
Cinema Halls: ఈ నెల ఇంట్లోనే ఉంటామని, సినిమా హాళ్లకు లేదా మల్టీప్లెక్స్లకు వెళ్లే ఆలోచన లేదని మూవీ గోయెర్స్ నిర్మొహమాటంగా తేల్చిచెప్పారు. బాలీవుడ్లో రిలీజ్కి రెడీగా పెద్ద పెద్ద సినిమాలు క్యూ కట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం