Dead Rat In Food: రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన ఆహారంలో ఎలుక, బొద్దింక.. ఆస్పత్రి పాలైన లాయర్..
Dead Rat In Food: ఇకపై ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే దాన్ని క్షుణ్ణంగా గమనించిన తర్వాతే తినండి. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన భోజనం తిని ఓ వ్యక్తి ఆస్పత్రి పాలైన సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. ప్రయాగ్ రాజ్కి చెందిన 35 ఏళ్ల లాయర్ రాజీవ్ శుక్లా, ముంబైకి వెళ్లిన సందర్భంలో జనవరి 8న బార్బెక్యూ నేషన్ రెస్టారెంట్ నుంచి క్లాసిక్ వెజ్ మీల్ బాక్స్ ఆర్డర్ చేశాడు.
ఆకలితో ఉన్న అతను ఫుడ్ రాగానే తినడం ప్రారంభించాడు. అయితే, కొద్ది సమయానికి కర్రీలో ఎలుక, బొద్ధింక ఉండటాన్ని గమనించాడు. దాల్ మఖానిలో చనిపోయిన ఎలుక ఉంది. ఆ తర్వాత కొద్దిసేపటికే శుక్లా తీవ్రమైన కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్తో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Allu Arha: క్లింకారా తో అల్లు అర్హ డ్యాన్స్.. ఎంత క్యూట్ గా చేసిందో చూడండి..
‘‘ తాను ముంబై చూసేందుకు ప్రయాగ్ రాజ్ నుంచి వచ్చానని. ఇదే నా చివరి ప్రయాణం కావచ్చు, నేను బ్రహ్మణుడిని, స్వచ్ఛమైన శాఖాహారిని, కానీ బర్బెక్యూ నేషన్ ఆర్డర్ చూనినప్పుడు నేను నా ప్రాణం పోయినట్లు షాక్ అయ్యాను. ఆహారంలో చనిపోయిన ఎలుక, బొద్దింక ఉన్నాయి. నేను ఫుడ్ పాయిజనింగ్తో బాధపడ్డాను. నాయర్ ఆస్పత్రిలో చికిత్స పొందాను’’ అని చెప్పాడు. ఈ విషయాన్ని ఈమెయిల్ ద్వారా బార్చెక్యూ నేషన్కి కల్తీ ఆహారం గురించి పంపాను. నేను శాఖాహారిని, దీన్ని భరించలేకపోతున్నాను, అప్పటికే వాంతి చేసుకున్నాను, నా తలలో ఇదే నిరంతరం తిరుగుతోంది, వికారం అనిపిస్తోంది. ఫుడ్ బిజినెస్ మనల్ని బతికించడం కానీ చంపడం కాదని ఎలుక ఉన్న ఫుడ్ ఫోటోలను పంచుకుంటూ శుక్లా సోషల్ మీడియాలో తన అనుభవాన్ని తెలిపారు.
రాజీవ్ శుక్లా కంప్లైంట్పై సదరు రెస్టారెంట్ మేనేజర్ స్పందించారు. ఈ ఘటనకు క్షమాపణలు చెప్పారు. దీనిపై సంప్రదింపులు జరుపుతామని, సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని రెస్టారెంట్ యాజమాన్యం చెప్పింది. ఘటన జరిగిన ఆరు రోజుల తర్వాత బార్బెక్యూ నేషన్ యజమాని, మేనేజర్, చెఫ్లపై నాగ్పడా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!