భారతదేశంలో ఫుడ్ డెలివరీలు కామన్గా మారాయి. రెస్టారెంట్ నుంచి ఇంటికే కాదు.. ఇప్పుడు రైల్లో ప్రయాణిస్తున్న వారికి సైతం ఫుడ్ డెలివరీ ఈజీగా చేసేస్తున్నారు. ఇది చాలా సాధారణ విషయంగా అనిపించవచ్చు. కానీ చాలా అభివృద్ధి చెందిన దేశాలలో ఇది సాధ్యం కాదు. ఈ విషయాన్ని భారతదేశంలోని చాలా మంది విదేశీయులకు ఒక కల �
Zomato Viral : ప్రస్తుతం దాదాపు ప్రతి పని ఆన్లైన్లోనే జరుగుతోంది. ఎవరికైనా డబ్బు పంపాలనుకున్నా లేదా ఎక్కడి నుండైనా డబ్బు అడగాలనుకున్నా లేదా ఏదైనా వస్తువు కొనాలనుకున్నా. ఇప్పుడు ప్రజలు ఇంట్లో కూర్చొని ప్రతిదీ చేసేయవచ్చు.
Dead Rat In Food: ఇకపై ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే దాన్ని క్షుణ్ణంగా గమనించిన తర్వాతే తినండి. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన భోజనం తిని ఓ వ్యక్తి ఆస్పత్రి పాలైన సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. ప్రయాగ్ రాజ్కి చెందిన 35 ఏళ్ల లాయర్ రాజీవ్ శుక్లా, ముంబైకి వెళ్లిన సందర్భంలో జనవరి 8న బార్బెక్యూ నేషన్ రెస్టారెంట్ నుంచ�