Jammu Kashmir: అనంత్నాగ్ ఎన్కౌంటర్.. ఉగ్రవాదుల కాల్పల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు..
- మరోసారి జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్..
- అనంత్నాగ్లో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదుల కాల్పులు..
- ఇద్దరు జవాన్లకు గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో మరోసారి భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. శనివారం అనంత్నాగ్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం జిల్లాలోని అహ్లాన్ గాడోల్లో ఎన్కౌంటర్ ప్రారంభమైనట్లు పోలీసులు తెలిపారు. కోకెర్నాగ్ సబ్డివిజన్ ప్రాంతంలోని అడవుల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులకు గాయాలయ్యాయి.
READ ALSO: Rahul Gandhi: ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పిన రాహుల్ గాంధీ..ఎందుకంటే..?
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల్ని ఏరివేయడానికి ప్రత్యేక బలగాలు, సైన్యానికి చెందిన పారాట్రూపర్లు ఈ ఆపరేషన్ నిర్వహిస్తు్న్నాయి. గతేడాది సెప్టెంబర్లో కోకెర్నాగ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ సమయంలో ఆపరేషన్లో పాల్గొన్న కమాండిండ్ ఆఫీసర్, మేజర్, డీఎస్పీ మరణించారు. ఏడాది తర్వాత ఇదే ప్రాంతంలో మరోసారి కాల్పులు జరిగాయి. అహ్లాన్ గడోల్ అడవుల్లో దాడి ఉన్న ఉగ్రవాదుల్ని ఏరివేసేందుకు ఈ ప్రాంతానికి బలగాలను తరలించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!