Pawan Kalyan : ‘మనల్ని ఎవడ్రా ఆపేది’.. పవన్ డైలాగ్ తో ఏస్ ట్రైలర్..
- విజయ్ దేవరకొండ డైలాగ్
- రెండు డైలాగులతో ట్రైలర్
- కామెడీ అదిరింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan : విజయ్ సేతుపతి తాజాగా నటించిన మూవీ ఏస్. మొదటి నుంచి మంచి ఇంట్రెస్ట్ పెంచుతున్న ఈ మూవీని మే 23న రిలీజ్ చేస్తున్నారు. ఆర్ముగ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ స్క్రీన్ ప్రెజెన్స్ తో నింపేశారు. ప్రధానంగా విజయ్ సేతుపతితో యోగిబాబు కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఇద్దరి కామెడీ మూవీకి ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ కామెడీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. చూస్తుంటే సినిమాలో ఓ భారీ ట్విస్ట్ కూడా ఉన్నట్టు హింట్ ఇచ్చారు.
Read Also : Asaduddin Owaisi: హిందూ ఓట్ల ఏకీకరణ, విపక్షాల వైఫల్యమే బీజేపీ గెలుపుకు కారణం..
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
ఇందులో పవన్ కల్యాణ్ డైలాగ్ వాడేశాడు. మనల్ని ఎవడ్రా ఆపేది అనే డైలాగ్ ను ట్రైలర్ లో హైలెట్ చేశారు. ఈ డైలాగ్ అప్పట్లో ఎంతగా వైరల్ అయిందో మనకు తెలిసిందే. పవన్ కల్యాణ్ డైలాగ్ ను విజయ్ తన మూవీలో వాడేయడం కూడా ఒకింత చర్చకు దారి తీసింది. పవన్ ఫ్యాన్స్ మద్దతు కోసమే అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇందులో మరో డైలాగ్ కూడా ఉంది. ‘విజయ్ దేవరకొండ ముఖంలాగే ఉంది’ అంటూ యోగిబాబు చివర్లో చెబుతాడు. మొత్తానికి ఈ రెండు డైలాగులతో తెలుగు ప్రేక్షకుల చూపును తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. మూవీని యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. యోగిబాబు, అవినాశ్, పృథ్వీరాజ్, దివ్య పిళ్లై కీలక పాత్రలు పోషించారు. మే 23న సౌత్ లోని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ కథలను ఎంచుకునే విజయ్.. ఈ సారి కూడా అలాంటి ప్రయత్నంతోనే వస్తున్నాడనే టాక్ నడుస్తోంది.
Read Also : Bhairavam : ‘భైరవం’ మూవీ ట్రైలర్ రిలీజ్..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!