Ramajogaiah Sastry: ఆ కుర్చీ మడతపెట్టి.. సరస్వతీ పుత్రుడికే కోపం తెప్పించావ్ కదరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramajogaiah Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించాకా.. సినీయర్ గేయ రచయితల్లో రామజోగయ్య శాస్త్రి బిజీగా మారాడు. స్టార్ హీరో సినిమాలు అయినా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అయినా.. ఆయన సాంగ్ లేనిదే సినిమా పూర్తి అవ్వదు. ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాలన్నింటికీ కనీసంలో కనీసం ఒక్క పాట అయినా రామ్ జో రాసిన పాట ఉంటుంది. ఇక మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మధ్య గుంటూరు కారం సినిమా నుంచి ధమ్ మసాలా బిర్యానీ సాంగ్ రిలీజ్ అయిన విషయం తెల్సిందే. ఈ సాంగ్ రాసింది రామజోగయ్య శాస్త్రినే. అందులో మహేష్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ.. రాసిన లిరిక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ” నా మనసే నా కీటికీ.. నచ్చకపోతే మూసేస్తా. ఆ రేపటి గాయాన్ని ఇపుడే ఆపేస్తా. నా తలరాతే రంగుల రంగోళి. దిగులైన చేస్తా దీవాళీ. నా నవ్వుల కోటను.. నేనే ఎందుకు.. ఎందుకు పడగొట్టాలి” ఈ లిరిక్స్ అయితే వేరే లెవెల్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Namitha: చీటింగ్ కేసు.. పరారీలో నమిత భర్త
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
ఇక తాజాగా ఈ పర్టిక్యులర్ లిరిక్స్ ను రామజోగయ్య శాస్త్రి పాడుతూ ఒక వీడియో చేశాడు. అందులో వెనుక సాంగ్ వినిపిస్తుండగా.. దాంతో పాటు రామ్ జో శృతి కలిపాడు. ఇకఈ వీడియోను ఒక నెటిజన్ షేర్ చేస్తూ.. పాటలు రాయండి.. కానీ పాడకండి సర్ అంటూ కామెంట్ పెట్టాడు. ఇక ఈ కామెంట్ కు హార్ట్ అయిన మన సరస్వతీ పుత్రుడు.. కుర్చీ ఎమోజిస్ ను షేర్ చేశాడు. కుర్చీ మడతపెట్టి.. అని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు అన్నమాట. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. సరస్వతీ పుత్రుడికే కోపం తెప్పించావ్ కదరా అంటూ అభిమానులు సైతం కామెంట్స్ పెడుతున్నారు.
🪑🪑🪑🪑🪑🪑🪑🪑 https://t.co/UgDGV7LU5q
— RamajogaiahSastry (@ramjowrites) November 15, 2023
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?