Mass Jathara : అలా జరగకుంటే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా.. రాజేంద్ర ప్రసాద్ ఛాలెంజ్
- రీసెంట్ టైమ్ లో ఇలాంటిది రాలేదు
- అన్ని మాస్ మసాలాలు ఉంటాయ్
- రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాదులో నిర్వహించారు. భాను భోగవరపు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈవెంట్ లో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రీసెంట్ టైంలో ఇలా అన్ని మాస్ మాసాలాలు కలబోసిన సినిమా రాలేదని.. మాస్ జాతర సినిమాను థియేటర్లలో చూసి ప్రేక్షకులు షాక్ అవ్వకపోతే తాను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతానంటూ ఛాలెంజ్ విసిరాడు. తాను ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేస్తే బ్లాక్ బస్టర్ హిట్లు వచ్చాయని.. కానీ రవితేజతో అలాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమా తనకు లేకపోవడం కొంత బాధ కలిగించిందని చెప్పాడు.
Read Also : Rashmika : అది మంచిది కాదు.. వర్కింగ్ అవర్స్ పై రష్మిక కామెంట్స్
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
రీసెంట్ టైమ్స్ లో రవితేజ కెరీర్ ను చూసిన తర్వాత.. మాస్ జాతరతో చాలా పెద్ద హిట్ పడుతుందని నమ్ముతున్నట్టు తెలిపాడు. రవితేజ ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకున్నాడని.. కొన్ని రకాల సీన్స్ ను అడిగి మరీ పెట్టించుకున్నాడని తెలిపాడు. ఈ సినిమాను కచ్చితంగా ధియేటర్లలోనే చూడాలని.. ఆ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడితే బాగోదని అందుకే చాలా విషయాలు దాచిపెడుతున్నట్టు తెలిపాడు రాజేంద్రప్రసాద్. రవితేజ ఏ సినిమాలో అన్ని రకాల షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని తెలిపాడు.
Read Also : Samantha : సమంత సినిమాలో విలన్ గా క్రేజీ యాక్టర్..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?