Acharya Press Meet: రామ్ చరణ్ ప్లేస్ లో మహేష్ బాబును అనుకున్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 29 న రిలీజ్ కానున్న విషయం విదితమే.ఇక రిలీజ్ కు మూడు రోజులే ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. తాజాగా హైదరాబాద్ లో ఆచార్య రిలీజ్ ప్రెస్ మీట్ ను మేకర్స్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివ, హీరోయిన్ పూజా హెగ్డే పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికి రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
“ఆచార్య సినిమా అనుకున్నప్పుడు మొదట రామ్ చరణ్ ప్లేస్ లో మహేష్ బాబును అనుకున్నారు.. చర్చలు కూడా జరిగాయి.. మరి ఎందుకు తరువాత రామ్ చరణ్ ని తీసుకున్నారు” అని ఒక రిపోర్టర్ అడగగా.. కొరటాల తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. “మహేష్ బాబు అని ఎవరు అనుకోలేదు.. మీరు అనుకున్నారు. మీరు అనుకున్నదానికి నేను ఎలా ఆన్సర్ ఇవ్వగలను” అని చెప్పుకొచ్చాడు. ఇక తరువాత రామ్ చరణ్ ను తీసుకున్నప్పుడు చిన్న క్యారెక్టర్ అనుకోని ఆ తరువాత ఆ పాత్రను పొడిగించడం కథను బట్టి వచ్చిందా.. లేక రామ్ చరణ్ వలన వచ్చిందా అన్న ప్రశ్నకు ” మొదటి నుంచి ఏ కథ అయితే నేను రాసుకున్నానో.. చిరంజీవి గారికి, చరణ్ కు ఏ కథను అయితే చెప్పానో అదే తీశాను.. ఏ పాత్ర నిడివిని పొడిగించలేదు.. తగ్గించలేదు. రేపు మీరు సినిమా చూశాక ఒక్క సీన్ తగ్గదు.. ఒక్క సీన్ పెరగదు.. అంత క్లియర్ గా ఉంటుంది సినిమా” అని చెప్పుకొచ్చాడు.
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
https://www.youtube.com/watch?v=DEGvurpBJfM
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?