Netanyahu: ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మృతి
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు
- ఇజ్రాయెల్ తాజా దాడుల్లో ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మృతి
- మీడియా సమావేశంలో వెల్లడించిన నెతన్యాహు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కీలక నేతలు హతమయ్యారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు.
ఇజ్రాయెల్ జరిపిన వాయు దాడుల్లో ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మృతిచెందినట్టు ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. గురువారం రాత్రి మీడియా సమావేశంలో నెతన్యాహు మాట్లాడారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరొక అగ్రశ్రేణి ఇరానియన్ అణు శాస్త్రవేత్త మరణించాడని పేర్కొన్నారు. అలాగే పలువురు గాయపడినట్లుగా తెలిపారు.
Also Read
- China Caste System: చైనాలో కుల వ్యవస్థ?.. కమ్యూనిజం వెనుక దాగిన చీకటి కోణం బట్టబయలు..
- Explainer: బంగాళాఖాతంలో పాగా వేయడానికి పాక్ కుట్రలు.. హంగోర్ క్లాస్ సబ్ మెరైన్ల కథేంటి?
- Delimitation: TMC ఎఫెక్ట్.. నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్! మ్యాజిక్ ఫిగర్ను NDA ఎలా సాధించబోతోంది?
- Anupama Singh: "మీరు పెంచిన భూతమే మిమ్మల్ని కాటేసింది".. ఐరాసలో పాకిస్థాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఈ సందర్భంగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీని తీవ్రంగా విమర్శించారు. మోజ్తాబా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కీలుబొమ్మగా అభివర్ణించారు. అందుకు ఉదాహరణే ఇప్పటి వరకు బహిరంగంగా మోజ్తాబా కనిపించకపోవడమే అన్నారు. ఈ సందర్భంగా ఇరాన్ ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు. ‘‘కొత్త స్వేచ్ఛా మార్గం కోసం సమయం ఆసన్నమైందని.. వారికి ఇజ్రాయెల్ అండగా నిలుస్తుందని.’’ అని పిలుపునిచ్చారు. అంతా మీ చేతుల్లోనే ఉందని ఇరాన్ ప్రజలకు నెతన్యాహు సూచించారు.
ఇది కూడా చదవండి: US aircraft crash: ఇరాన్తో ఉద్రిక్తతల మధ్య భారీ ప్రమాదం.. ఇరాక్లో కూలిన అమెరికా సైనిక విమానం.!
తాజావార్తలు
-
FIFA World Cup 2026: ‘మంజాంబి’ డబుల్ ట్రీట్.. స్విట్జర్లాండ్ 4-1 తేడాతో ఘన విజయం.!
-
Best Bikes: బడ్జెట్ ధరలో.. రోజువారీ ప్రయాణానికి బెస్ట్ బైక్స్..
-
IND vs AFG 3rd ODI: అఫ్గానిస్థాన్తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు!
-
FIFA World Cup 2026: మెక్సికో సంచలన విజయం.. నాకౌట్ దశలోకి తొలి అర్హత సాధించిన జట్టుగా.!
-
Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
ట్రెండింగ్
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!