TJ Gnanavel : ‘మసాలా & మర్డర్స్’గా రానున్న తమిళనాడు ‘కింగ్’ బయోపిక్..
- జై భీమ్ దర్శకుడి మరొక సంచలన చిత్రం
- రజనీకాంత్ తో వెట్టయాన్ తెరకెక్కిస్తున్న టీజీ జ్ఞానవేల్
- అక్టోబరులో రాజ్ గోపాల్ బయోపిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల బయోపిక్ ల ట్రెండ్ తగ్గింది కానీ రెండు ముడు ఏళ్ళ క్రితం ప్రతి ఇండస్ట్రీలో బయోపిక్ లు వరుసబెట్టి తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. బాలీవుడ్ లో ఒకటి అరా వస్తున్నాయి కానీ అవేవి సరైన టాక్ తెచుకోవట్లేదు. తాజగా కోలీవుడ్ లో ఓ బయోపిక్ ను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల పర్మిషన్స్, లీగల్ ఇష్యూస్ మొత్తం
Also Read: V. N. Aditya : చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టిన హిట్ సినిమాల దర్శకుడు
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్పై పోరాటం!
- Drishyam 4: జార్జ్కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ఈ బయోపిక్ ఎవరిదో కాదు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వరల్డ్ ఫేమస్ శరవణ భవన్ హోటల్స్ అధినేత రాజగోపాల్. శరవణ భవన్ రాజగోపాల్, శరవణ గోపాల్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఈయనకు ‘ దోశ కింగ్’ అన్నబిరుదు కూడా ఉంది. తమిళ నాడులో 2001లో శాంతకుమార్ మర్డర్ సంచలనం రేపింది. ‘దోస కింగ్ రాజ్ గోపాల్ కు జ్యోతిష్యం అంటే విపరీతమైన పిచ్చి. ఆయన ఆస్థాన జ్యోతిష్కుడు 72 ఏళ్ల రాజగోపాల్ కు ఒక కన్నె పిల్ల ను వివాహం చేసుకుంటే ఇంకా ఎక్కువ పేరొస్తుందని చెప్పడంతో తన దగ్గర పని చేసే అసిస్టెంట్ కూతురు జీవన జ్యోతిని మూడవ భార్యగా వివాహం చేసుకోవాలని భావించి అప్పటికే పెళ్ళైన జీవన జ్యోతి భర్త శాంతకుమార్ ను హత్య చేయించాడు రాజ్ గోపాల్. ఆకేసులో జైలు పాలై 2019 లో మరణించాడు.ఈ కథాంశంతో రాజ్ గోపాల్ బయో పిక్ తెరకెక్కించనున్నాడు తమిళ దర్శకుడు టీజీ జ్ఞానవేల్. రజనీకాంత్ తో తెరకెక్కిస్తున్న వెట్టయాన్ కంప్లిట్ చేసాక ఈ బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు. ఈ సినిమాకు ‘మసాలా & మర్డర్స్’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారు మేకర్స్
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!