కోలీవుడ్ స్టార్లకు థౌజండ్ క్రోర్ కలెక్షన్స్ అందని ద్రాక్షగా మారింది. పక్క ఇండస్ట్రీలతో పోటీ పడి ఎక్స్ పరిమెంట్స్ చేస్తున్నప్పటికీ.. రిజల్ట్ మరోలా ఉంది. గత ఏడాది పక్కా అనుకున్నారు.. కానీ సీన్ రివర్స్ అయ్యింది. లాస్ట్ ఇయర్ ఆగస్టులో రిలీజైన కూలీతో థౌజండ్ క్రోర్ టచ్ చేయడం పక్కా అని ఎస్టిమేషన్ వేసుకుంది కోలీవుడ్. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్, మల్టీస్టారర్స్ నటించడంతో పిచ్చ హైప్ వచ్చింది. కానీ బొమ్మ నెగిటివ్ టాక్తో అనుకున్నంతగా రీచ్ కాలేదు.…
జన నాయగన్ సెన్సార్ ఇష్యూలో ఇరుక్కోకపోతే ఈ పాటికే రిలీజై.. సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేదేమో కానీ.. అనుకోకుండా కోర్టు మెట్లెక్కింది. చివరకు విసిపోయిన టీం కేసు ఉపసంహరించుకుంటోంది. సీబీఎఫ్సీ కోరిన మార్పులు చేసి రీ సెన్సార్షిప్కు మూవీ వెళ్లనుంది. అన్నీ క్లియరైతే ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. గత ఏడాది డబుల్ హండ్రెడ్ క్రోర్ ఫిల్మ్ లోడ్ చేసి స్టార్ హీరోల సరసన చేరిన యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.. లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీని తీసుకొచ్చేందుకు…
కోలీవుడ్ స్టార్ దర్శకులంతా గత రెండేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడుతూనే ఉన్నారు మణిరత్నం, శంకర్ లాంటి సీనియర్స్ నుండి పా రంజిత్, లోకేశ్ కనగరాజ్ వరకు తడబడ్డారు. కానీ ఇందులో కొంత మంది ఫెయిల్ నుండి మూవ్ ఆన్ అయితే.. ఇంకొందరు అక్కడే స్టక్ అయ్యారు. లోకేశ్ కనగరాజ్, వెట్రిమారన్, పా రంజిత్ లాంటి ఫ్లాప్ దర్శకులు తమ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏంటో ఓ క్లారిటీ ఇచ్చేశారు. Also Read : Ravi Teja : రవితేజ బర్త్…
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ (ఎస్కే) కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్లో ఉంది. కంటెంట్ ఆధారిత సినిమాలతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ను సమపాళ్లలో బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్టున్నారు. వరుసగా 100 కోట్ల క్లబ్లో తన సినిమాలను చేర్చి తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటీవలి కాలంలో శివకార్తికేయన్ నటించిన ఒక్కో సినిమా ఒక్కో జానర్లో తెరకెక్కినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం అన్నీ ఘన విజయాలుగా నిలవడం విశేషం. శివకార్తికేయన్కు తొలి రూ.100 కోట్ల…
తెలుగు ఇండస్ట్రీలో ఐకాన్, పాన్ ఇండియా స్టార్.. ఇప్పుడు కోలీవుడ్ గేమ్ ఛేంజర్గా మారుతున్నారా?. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న అల్లు అర్జున్.. ఇప్పుడు సడెన్గా మరో కోలీవుడ్ టాప్ డైరెక్టర్తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవ్స్ వెనక రీజన్ ఏంటి?, కోలీవుడ్ సూపర్ స్టార్ హోదా కోసమేనా?. ఒకప్పుడు కోలీవుడ్ని ఏలిన స్టార్స్ ఇప్పుడు ఒక్కొక్కరిగా లైన్ నుంచి తప్పుకుంటున్నారు. దళపతి విజయ్ రాజకీయాల్లోకి…
ఈ పొంగల్ మామూలుగా ఉండదు దళపతి విజయ్ ఫుల్ విజువల్ ఫీస్ట్ ఇస్తాడని సంబరపడిపోతున్న ఫ్యాన్స్కు నిరాశే ఎదురైంది. సీబీఎఫ్సీ సర్టిఫికేషన్ జారీ లోపం.. లీగల్ బ్యాటిల్తో సతమతమౌతుండటంతో జనవరి 9కి రావాల్సిన మూవీ వాయిదా పడింది. అటు జనవరి 10న వచ్చిన పరాశక్తి అండర్ ఫెర్ఫామెన్స్ చేయడంతో ఈ సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ మిస్సయ్యామా అని ఫీలవుతున్న తమిళ ఆడియన్స్ ముందుకు సడెన్లీ దూసుకొస్తున్నాయి పలు సినిమాలు. వాటిల్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది వా వాతియార్. Also Read…
శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘పరాశక్తి’ (Parasakthi) పొంగల్ స్పెషల్గా జనవరి 10, 2026న థియేటర్లలో విడుదల అయింది. సుధా కొంగర దర్శకత్వంలో జయం రవి, అథర్వ, శ్రీలీల, వంటి స్టార్స్ తో భారీ మల్టీస్టారర్ గా రూపొందిన ఈ చిత్రం, తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సెన్సార్ టీమ్ నుండి అనేక ఇబ్బందులు ఎదురుకుని ఫైనల్ గా ఈ గడచిన శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది…
శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పరాశక్తి’ (Parasakthi) పొంగల్ స్పెషల్గా జనవరి 10, 2026న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. Also Read : Tirumala : తిరుమల శ్రీవారి సన్నిధిలో టాలీవుడ్ హీరోయిన్స్ అయితే ఈ సినిమాను మొదట తమిళంతో పాటు తెలుగులో…
కోలీవుడ్లో ఈ ఏడాది స్టార్స్ కన్నా యంగ్ బాయ్స్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు. సుమారు 200లకు పైగా సినిమాలు రిలీజైతే.. పట్టుమని 20 సినిమాలు కూడా ప్రాఫిట్ గెయిన్ చేయడంలో తడబడ్డాయి. కానీ లోబడ్జెట్ మూవీస్ కాసులు కొల్లగొట్టాయి. ఒకటి కాదు రెండు కాదు.. సుమారు పది సినిమాలు మంచి వసూళ్లను రాబట్టుకున్నాయి. స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర తడబడ్డారు. రజనీకాంత్ రూ.500 కోట్లు కొల్లగొట్టినా తమిళ తంబీలకు శాటిస్పాక్షన్ లేదు. కమల్ హాసన్ దెబ్బ…
మమితా బైజు కెరీర్లో గేమ్ చేంజర్గా నిలిచిన సినిమా ‘ప్రేమలు’. ఈ సినిమా బ్లాక్బస్టర్ కావడంతో మమితా పేరు మలయాళం దాటి తెలుగు, తమిళ ఆడియన్స్కి కూడా రీచ్ అయింది. నేచురల్ యాక్టింగ్, క్యూట్ స్క్రీన్ ప్రెజెన్స్తో యూత్ ఆడియన్స్లో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఈ క్రేజ్తోనే తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన మమితా 2025లో విడుదలైన డ్యూడ్ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మమితా కోలీవుడ్లోనూ సక్సెస్ఫుల్…