Kerala Landslide: టాలీవుడ్ నుంచి మొదటి విరాళం ప్రకటించిన నాగవంశీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Vamsi donating Rs. 5 lakhs for Wayanad landslides Relief Fund: కేరళలోని వాయనాడ్ జిల్లాలోని చూరల్మల వద్ద కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది మరణించారు, వందలాది మంది గాయపడ్డారు. రెండు రోజులుగా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు మలయాళ, తమిళ సినీ ప్రముఖులు సహాయ కార్యక్రమాలకు విరాళాలు అందజేశారు. తమిళ నటులు సూర్య, ఆయన భార్య జ్యోతిక, కార్తీ కలిసి కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.50 లక్షల విరాళం అందించారు. అయితే ఇప్పటి వరకు ఏ తెలుగు నటుడూ విరాళం ప్రకటించ లేదు. కొంతమంది తెలుగు స్టార్ హీరోలు ఇటీవలి కాలంలో కేరళలో మంచి ఫాలోయింగ్ సంపాదించారు.
Malvi Malhotra: రాజ్ తరుణ్ కి మాల్వీ మల్హోత్రా వార్నింగ్.. ఏంటో తెలుసా?
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
- NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ - మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
- Pawan Kalyan: 'పవన్ కళ్యాణ్' నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
ఈ క్రమంలో రానున్న రోజుల్లో విరాళాలు ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమ నుంచి ముందుగా నాగవంశీ తన నిర్మాణ సంస్థ తరపున 5 లక్షలు విరాళం ప్రకటించారు. యనతార, విఘ్నేష్ శివన్ 20 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. తమిళ స్టార్ విక్రమ్ బాధితులకు రూ.20 లక్షల విరాళం అందించారు. కేరళలోని వాయనాడ్ జిల్లాలో ఇటీవల కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించిన విధ్వంసంలో 150 మందికి పైగా మరణించారని, 197 మంది గాయపడ్డారని, మరికొందరు గల్లంతయ్యారని చెబుతున్నారు. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగించే అంశం.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!