RRR : RRR టీమ్తో సందడి చేయనున్న మహేష్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజు ఒకే వేదికపై జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్తో పాటు మహేష్ బాబు కూడా కనిపించబోతున్నారు. అసలు విషయం ఏమిటంటే, ఈ రోజు లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్’ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మొత్తం హాజరు కాబోతోంది. ప్రస్తుతం మహేష్ బాబు లండన్లో విహారయాత్రలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఆహ్వానం మేరకు మహేష్ బాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రోజు సాయంత్రం వారంతా కలిసి తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారు.
Also Read: Cult: 40 మంది కొత్త నటీనటులతో జపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ రిలీజ్?
Also Read
నిజానికి, ఇలా ఒకే స్టేజ్పై ఇద్దరు హీరోలను గతంలో చూసినప్పటికీ, రాజమౌళి హీరోలు ముగ్గురూ ఒకే వేదికపై కనిపించడం అసాధారణం. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబుతో ఓ గ్లోబల్ అడ్వెంచర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదు, కానీ ‘ఎస్ఎస్ఎంబీ 29’గా తాత్కాలికంగా పిలుస్తున్నారు. మొత్తానికి, మహేష్ బాబు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్తో కలిసి సందడి చేయబోతుండడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!