Adipurush: ఈ రేంజ్ బిజినెస్ ను ఊహించలేదు డార్లింగో.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్ లోకి వస్తుందా అని అభిమానులందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అసలు ఎప్పుడో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. విఎఫ్ఎక్స్ సరిగ్గా రానికారణంగా ఈ సినిమాను జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ప్ ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా అంచనాలను రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా.. కృతి సీతగా కనిపిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఓ రేంజ్ లో అదరగొడుతుంది. ఇప్పటికే ఈ సినిమాకున్న హైప్ వలన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియాల హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకుందని వార్తలు వస్తున్నాయి. ఏకంగా రూ. 170 కోట్లకు పీపుల్స్ మీడియా ఆదిపురుష్ రైట్స్ ను సొంతం చేసుకుందని సమాచారం. ఇది మాములు రికార్డ్ కాదు.
Vijay: ఏంటీ.. విజయ్ ది సొంత జుట్టు కాదా.. మహేష్ లానేనా..?
Also Read
టాలీవుడ్ మొత్తంలోనే ఇంత భారీ ధరకు అమ్ముడుపోయిన రెండో సినిమాగా ఆదిపురుష్ నిలిచింది. అయితే మొదటి సినిమా ఏది అంటారా..? ఇంకేంటిది.. ఆర్ఆర్ఆర్ యే. ఈ సినిమా రూ. 191 కోట్ల బిజినెస్ చేసి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు దాని తరువాత స్థానం ఆదిపురుష్ ది అని చెప్పాలి. త్వరలోనే మేకర్స్ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారట. ఇదే కనుక నిజమైతే.. డార్లింగ్ ఖాతాలో మరో రికార్డ్ పడడం ఖాయం. ఇక ఆదిపురుష్ సినిమా కోసం చిన్న సినిమాలు తమ రిలీజ్ లను వాయిదా వేసుకున్నాయి. థియేటర్లకు కొదువే లేదు. మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. మళ్లీ ప్రభాస్ రికార్డులను తిరగరాయడం ఖాయమేనని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి ప్రభాస్ ఆ రికార్డులను ఎలా తిరగరాస్తాడో చూడాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!