Covid-19: కరోనా సోకినా కొందరు ఎందుకు సేఫ్గా ఉంటున్నారు..? కారణం తెలిసింది..
- కరోనా సోకినా కొందరు ఎందుకు సేఫ్..?
- కొందరిలో ప్రత్యేకమైన ఇమ్యూన్ రెస్పాన్స్..
- శరీరంలో పూర్తిగా చేరకముందే వైరస్పై పోరు..
- తాాజా పరిశోధనలో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid-19: 2019లో ప్రారంభమైన కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. చైనా, భారత్, ఇటలీ, అమెరికా ఇలా అన్ని దేశాలను అతలాకుతలం చేసింది. తన రూపాన్ని మార్చుకుంటూ కోవిడ్-19 ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. మహమ్మారి వల్ల ప్రపంచంలో లక్షల చావులు నమోదయ్యాయి. ప్రపంచం ఎప్పుడూ చూడని విధంగా లాక్డౌన్లోకి వెళ్లింది. ప్రస్తుతం వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం కరోనాను అడ్డుకోగలిగాం.
ఇదిలా ఉంటే కొంతమందికి కరోనా వైరస్ సోకినప్పటికీ, వారు విజయవంతంగా దాన్ని ఎదుర్కొన్నారు. ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదు. ఇలా ఎందుకు జరుగుతోందనే దానిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. సైన్స్ జర్నల్ నేచర్లో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం, కరోనా వైరస్ ఎటాక్ చేసిన తర్వాత కూడా కొంతమందికి COVID-19 ఎందుకు రాదననే విషయాన్ని వెల్లడించింది. పరిశోధకులు మొదటిసారిగా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. SARS-CoV-2 యొక్క ప్రీ-ఆల్ఫా స్ట్రెయిన్ని ఆరోగ్యవంతులైన వాలంటీర్లకు సోకేలా చేసి పరిశోధన నిర్వహించారు.
Also Read
- వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే 'ER-100' ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
- Soya Manchurian: పిల్లలు లొట్టలేసుకుంటూ తినే 'మిల్ మేకర్ మంచూరియా'.. టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!
- Sleep Disorder : రాత్రి 8 గంటలు నిద్రపోయినా అలసట ఎందుకు పోదు? చాలా మంది తెలుసుకోవాల్సిన నిజాలు!
- Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
Read Also: Viral Video: సబ్బు పై కాలేయడంతో మూడో అంతస్థు మీదనుండి జారిపడ్డ మహిళ.. చివరకు..?
వ్యాధి సోకిన వారితో పోలిస్తే, ఇన్ఫెక్షన్ని నిరోధించే వ్యక్తుల్లో ముక్కులోని కణజాలం వేగంగా రోగనిరోధక ప్రతిస్పందన కలిగి ఉంటున్నారని తేలింది. వైరస్ని గుర్తించిన వెంటనే అది తీవ్రంగా మారేలోపే ముక్కులోని శ్లేష్మ-సంబంధిత T (MAIT) కణాల క్రియాశీలత పెరగడం, ఇన్ఫ్లమేటరీ తెల్ల రక్త కణాల తగ్గుదల నమోదై, ఇది వైరస్ని నాశనం చేస్తున్నట్లు తేలింది. ఇన్ఫెక్షన్ను నిరోధించే వ్యక్తులు నాసికా కణాలలో HLA-DQA2 అనే జన్యువు యొక్క అధిక పనితీరు కలిగి ఉంటారని అధ్యయనం కనుగొంది.
ఇంపీరియల్ కాలేజ్ లండన్లోని ఇన్ఫెక్షియస్ డిసీజ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ క్రిస్టోఫర్ చియు ఈ అధ్యయనానికి నాయకత్వం వహించారు. ఈ పరిశోధనతో మన రోగనిరోధక వ్యవస్థ కొందరిలో ఎలా వైరస్ని ఎదుర్కొంటుందనే దానిని తెలియజేసిందని చెప్పారు. ఈ సహజ రక్షణను అనుసరించి కొత్త చికిత్సలు, వాక్సిన్లను అభివృద్ధి చేయడానికి ఈ పరిశోధన ఒక ఆధారాన్ని అందిస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
-
Rao Bahadur Teaser: లాస్ట్లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
-
CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!