Cancer: 40 ఏళ్లలోపు భారతీయుల్లో క్యాన్సర్ ముప్పు.. ఫుడ్, లైఫ్ స్టైల్లే కారణం..
- 40 ఏళ్లలోపు యువతలో పెరుగుతున్న క్యాన్సర్ రిస్క్..
- ఆహారం
- లైఫ్ స్టైల్ ప్రధాన కారణాలు..
- వాతావరణ కాలుష్యం కూడా సమస్యే..
- ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకోవాలంటున్న వైద్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cancer: ఒక్కప్పుడు క్యాన్సర్ అనే వ్యాధిని చాలా అరుదుగా చూసేవారం. కానీ ఇప్పుడు మాత్రం పలు రకాల క్యాన్సర్లు ప్రజల్ని పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యం యువత క్యాన్సర్ల బారిన పడటం ఆందోళనల్ని పెంచుతోంది. భారతదేశంలో 40 ఏళ్ల లోపు వారిలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు ఆదివారం తెలిపారు. దీనికి మన ఆహార అలవాట్లు, జీవనశైలి కారణాలుగా చెబుతున్నారు.
ప్రాసెస్ చేసిన ఫుడ్, పొగాకు, ఆల్కాహాల్ అధిక వినియోగం, ఊబకాయం, ఒత్తిడి క్యాన్సర్లకు ప్రధాన కారణాల్లో ఒకటి. దీనికి తోడు పర్యావరణ కాలుష్యం కూడా మరో అంశం. భారతదేశంలోని వివిధ నగరాల్లో అధిక స్థాయి కాలుష్యం వివధ రకాల క్యాన్సర్లతో ముడిపడి ఉంది. గాలి, నీటి కాలుష్యం క్యాన్సర్ కారకాలుగా ఉన్నాయి. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం, శ్రమ లేని జీవనశైలి భారతీయ యువతతో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతోంది.
Also Read
- Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ 'రాగి మిక్సర్'.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
- Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
- Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
- Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
Read Also: Removing Lice: తలలో పేనులు పోవాలంటే ఈ చిట్కాలు పాటించండి..!
అనారోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టిస్తోదని అని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని హెమటాలజీ మరియు BMT విభాగం డైరెక్టర్ మరియు హెడ్ డాక్టర్ రాహుల్ భార్గవ చెప్పారు. ఈ ధోరణి నుంచి బయటపడాలంటే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, చురుకైన జీవనశైలి చాలా అవసరమని అన్నారు. ఢిల్లీకి చెందిన క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ ఇటీవల అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో 20 శాతం క్యాన్సర్ కేసులు ఇప్పుడు 40 ఏళ్ల లోపువారిలో నిర్ధారణ అవుతున్నాయని తేలింది. ఇందులో పురుషులు 60 శాతం ఉండగా, మహిళలు 40 శాతం ఉన్నట్లు తెలిపింది.
పొగాకు వినియోగంతో పాటు ఉద్యోగరీత్యా బయటి వాతావరణాకి ఎక్కువగా గురికవాడం, జీవనశైలి వంటి కారణాలు బాధితుల్లో పురుషులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వచ్ఛమైన గాలి మరియు నీరు, సాధారణ శారీరక శ్రమ మరియు పౌష్టికాహారానికి ప్రాప్యతను ప్రోత్సహించే విధానాలకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
-
Tollywood : చదువుకోవడం కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్
-
Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
-
Veera Bhadrudu : ‘వీర భద్రుడు’కు అసలు పరీక్ష ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..