Health: ఈ స్నాక్స్ తింటున్నారా..? మీ మెదడు నాశనం
- మానవుడి అవయవాలలో అత్యంత ముఖ్యమైనది. మెదడు
- కొన్ని రకాల స్నాక్స్ తినడం వల్ల మెదడుపై ప్రభావం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవుడి అవయవాలలో అత్యంత ముఖ్యమైనది. మెదడు సరిగా పనిచేస్తేనే ఏ పనైనా చేయగలం. అయితే.. మెదడుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే.. మనస్సును ప్రశాంతంగా ఉంచాలి. రోజూ యోగా చేయాలి.. అలాగే వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అలా కాకుండా.. తినడానికి రుచికరంగా ఉన్న స్నాక్స్ తిన్నట్లైతే మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇంతకీ.. స్నాక్స్లో ఎలాంటివి మెదడుపై ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం.
Nobel Prizes 2024: నోబెల్ బహుమతుల ప్రకటన.. వైద్యశాస్త్రంలో ఇద్దరికి బహుమతి
Also Read
- Health Tips : రాత్రి పిండి.. ఉదయం రొట్టె..? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
- Ragi Vadiyalu: అమ్మమ్మల కాలం నాటి టేస్ట్.. హెల్తీ రాగి వడియాలను సింపుల్గా ఇలా చేసుకోండి!
- Japanese Skin Care : మెరిసే చర్మం కోసం జపనీస్ రహస్యం.. ఇంట్లోనే మీ ముఖాన్ని యవ్వనంగా మార్చుకోండి.!
- Health Tips : పార్టీ చేసుకున్న మరుసటి రోజే జిమ్కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
బంగాళదుంప చిప్స్
బంగాళాదుంప చిప్స్లో అధిక మొత్తంలో అనారోగ్యకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు ఉంటాయి,.ఇవి శరీరం, మెదడులో మంటను కలిగిస్తాయి. దీంతో.. న్యూరోడెజెనరేటివ్ వ్యాధులకు దారితీస్తాయి.
కాల్చిన ఆహారం
ట్రాన్స్ ఫ్యాట్ పుష్కలంగా ఉన్న కుకీలు, బిస్కెట్లు, నామ్కీన్ వంటి ఆహారం.. గుండె, మెదడు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. రక్తంలో అధిక ట్రాన్స్ ఫ్యాట్ హార్ట్ స్ట్రోక్, అల్జీమర్స్, డిమెన్షియా ప్రమాదాన్ని పెంచుతుంది.
వేయించిన ఆహారం
పకోడీలు, చికెన్ ముక్కలు, ఫ్రెంచ్ ఫ్రైలు, సమోసాలు వంటి వేయించిన వాటిని తినడం రుచికరంగా ఉండవచ్చు. కానీ ఈ వేయించిన ఆహారం వాపుకు కారణమవుతాయి. దీంతో.. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలను దెబ్బతీస్తాయి. వేయించిన ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఈ క్రమంలో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది.. రక్తనాళాలు సరిగ్గా రక్తాన్ని సరఫరా చేయలేవు. అంతేకాకుండా.. మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులలో ఫలకం పేరుకుపోతుంది. ఈ పరిస్థితిలో ఫలకం ముక్క విరిగి మెదడుకు చేరినట్లయితే స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది.
మద్యం
అధ్యయనాల ప్రకారం.. ఆల్కహాల్ ఫుల్గా తాగడం వల్ల మెదడు వాల్యూమ్లో తగ్గింపు, జీవక్రియ మార్పులు, న్యూరోట్రాన్స్మిటర్ల అంతరాయానికి కారణమవుతుంది. అంతే కాకుండా.. ఇది విటమిన్ B1 లోపాన్ని కలిగించడం ద్వారా వెర్నికే ఎన్సెఫలోపతి అనే మెదడు రుగ్మతను కూడా కలిగిస్తుంది.
వేరుశెనగ వెన్న
ప్యాక్ చేసిన వేరుశెనగ వెన్నలో తక్కువ-గ్రేడ్ పదార్థాలు ఉపయోగించబడతాయి, ఇది వాపును కలిగించడం ద్వారా అల్జీమర్స్ వ్యాధి ప్రమాదానికి దారితీయవచ్చు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!