ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. రాష్
కరోనా పై ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకట్రామి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా సెకండ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ చాలా ప్రమాదకరంగా మారుతుంది. కరోనాతో సచివాలయంలో గత మూడు రోజుల్లో ముగ్గురు ఉద్యోగులు మరణించారు. సచివాలయ ఉద్య�
April 19, 2021విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా తెరకెక్కుతున్న మూవీ ‘దృశ్యం2’. జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ బాబు దీనిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి వెంకటేశ్ తన షూట్ను పూర్తి �
April 19, 2021అవసరాల శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ‘చి.ల.సౌ’ ఫేమ్ రుహానీ శర్మ కథానాయికగా నటిస్తోంది. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అవసరాల శ్రీనివాస్ కథను అందించారు. దిల్ రాజు – క్రిష్ జాగర్లమూడి సమర�
April 19, 2021సౌత్ లో భారీ క్రేజ్ ఉన్న అగ్ర నటీమణులలో సమంత అక్కినేని ఒకరు. ఈ బ్యూటీకి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తాజాగా సమంత చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సామ్ ఓ ఫిమేల్ ఆటో డ్రైవర్ కు కారును బహుమతిగా ఇచ్చి గతంలో తాను చేసిన ప్రామిస్ ను నిలుపుక�
April 19, 2021‘ఆర్ఆర్ఆర్’ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్ ను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. తాత్కాలికంగా ఎన్టిఆర్ 30 పేరుతో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్తుందని భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకార�
April 19, 2021‘గీతాంజలి, నిన్నుకోరి’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ కలిసి మరోసారి చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. సందీప్ కిషన్, నేహాశెట్టి జంటగా ‘గల్లీ రౌడీ’ పేరుతో ఓ హాస్యప్రధాన చిత్రాన్ని నిర్మించారు. ఆ మధ్య �
April 19, 2021యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ ఆధ్వర్యంలో విజయ్ కిరాగండూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయా�
April 19, 2021‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’ వంటి సూపర్హిట్ చిత్రాల హీరో ఆది సాయికుమార్, ‘అహ నా పెళ్ళంట!’, ‘పూలరంగడు’ వంటి సూపర్హిట్ చిత్రాల దర్శకుడు ఎం. వీరభద్రం. వీళ్లిద్దరి కాంబినేషన్లో గతంలో ‘చుట్టాలబ్బాయి’ చిత్రం వచ్చింది.
April 19, 2021షి టీమ్స్ వల్ల తెలంగాణలో మహిళలకు మరింత భద్రత ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు దఫాల పోలీసు పోస్టులు 27 వేల పోస్టులు భర్తీ చేశాము అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. 2014 లో షి టీమ్స్ ఏర్పాటు చేసాము, ఇప్పటి వరకు 10 వేల మంది బాధితులకు న్య�
April 19, 2021కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ ఎంపీ గా గెలిచిన వ్యక్తి కరీంనగర్ కి ప్రత్యేకంగా ఒక్క పైసా తెచ్చావా? అని ప్రశ్నించిన ఆయన అభివృద్ధి లో మాతో పోటీ పడు. చేతనైతే కేంద్రం నుంచి నిధులు,ప్రా�
April 19, 2021పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్కు చెందిన రేషన్ డీలర్ చిప్ప రాజేశం, లద్నాపూర్కు చెందిన ఉడుత మల్లయ్య రెండు రోజుల క్రితం రూ.50 లక్షలతో భూమి రిజిస్ట్రేషన్కు వెళ్తూ ఇద్దరు అదృశ్యమయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రామగిరి పోలీ�
April 19, 2021కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తోంది. ఎంతో జాగ్రత్తగా ఉండే సెలెబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బాలీవుడ్ నటి సమీరారెడ్డి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల
April 19, 2021ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే గత ఐపీఎల్ సీజన్ లో పాయింట్ల పట్టికలో చివరి నుండి రెండో స్థానంలో నిలవగా రాజస్థాన్ చివరి స్థానంలో నిలిచింది. ఇక ఈ ఐపీఎల్ సీజన్ ను ఓటమితో ప్రారంభించిన ఈ రెండు జ�
April 19, 2021ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన విడుదల చేసింది అమరావతి వాతావరణ కేంద్రము. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాల�
April 19, 2021విలక్షణ నటుడు సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘ఆకాశవాణి’. దర్శకధీరుడు రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్ గంగరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్�
April 19, 2021అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రం నుంచి అల్లు అర్జున్ ను పుష్పరాజ్ గా పరిచయం చేసిన టీజర్ ఇప్పటికే టాలీవుడ్లో చాలా రికార్డులు సృష్టించింది. ఈ టీజర్ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ నుండి జూనియర్ �
April 19, 2021మాన్ స్టర్ చిత్రాల్లో నాలుగోదైన ‘గాడ్జిలా వర్సెస్ కాంగ్’ కరోనా అనంతరం విడుదలైన సినిమాల్లో కలెక్షన్ల పరంగా అగ్రస్థానంలో నిలిచింది. వార్నర్ బ్రదర్స్ సంస్థ విడుదల చేసిన ‘టెనెట్’ చిత్రం 365 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, 390 మిలియన్ డాలర్లతో �
April 19, 2021