What’s Today : ఈ రోజు ఏమున్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు యాదగిరిగుట్టకు బండి సంజయ్. ఎమ్మెల్యేలు కొనుగోలు డ్రామా కుట్ర బయటపెట్టేందుకు శ్రీలక్ష్మీనరసింహ స్వామి దగ్గర బండి సంజయ్ ప్రమాణం.
2. నేడు హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.47,100 లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,280 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.63,500 లుగా ఉంది.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
3. నేడు టీ20 వరల్డ్ కప్లో ఉదయం 9.30గంటలకు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ ఢీ.
4. నేడు రెండో రోజు కేంద్ర హోంశాఖ చింతన్ శిబిర్. సూరజ్కుండ్లో కొనసాగుతున్న చింతన్ శిబిర్. సైబర్ నేరాలు, మహిళల భద్రతపై సదస్సు.
5. నేడు రైతుల పాదయాత్రపై ఏపీ హైకోర్టులో విచారణ. అన్ని పిటిషన్లను మధ్యాహ్నం వింటామన్న హైకోర్టు. ఆదేశాలు అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం.
6. నేడు వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష. హాజరుకానున్న మంత్రి విడదల రజని, ఉన్నతాధికారులు.
7. నేడు హైదరాబాద్లోని పికెట్ నాలా బ్రిడ్జి ప్రారంభం. బ్రిడ్జిని ప్రారంభించనున్న మంత్రి తలసాని. నాలా విస్తరణలో రసూల్పురా దగ్గర బ్రిడ్జి నిర్మాణం.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!