నేడు మాతృదినోత్సవం. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ తల్లులతో కలిసి ఉ
ఎంతో ప్రతిభ ఉన్న నటి సాయిపల్లవి పుట్టినరోజు మే 9న. జన్మదిన సందర్భంగా ప్రస్తుతం సాయిపల్లవి నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అయితే మరో సినిమా ‘విరాటపర్వం’ నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. నిజానికి ఈ సినిమా గత నెలల
May 9, 2021ఇటీవల ఎన్నికల్లో తమ పార్టీ డి.ఎం.కెను విజయపథంలో నడిపి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ను, ఎమ్మెల్లేగా గెలిచిన స్టాలిన్ కుమారుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ ను నటులు విశాల్, అమర్ అభినందించారు. రాష్ట్ర సంక�
May 9, 2021పాక్ లో హిందువులు మైనారిటీలుగా ఉన్న సంగతి తెలిసిందే. పాక్ టాప్ సర్వీసెస్ లో దాదాపుగా పాక్ జాతీయులే అధికంగా ఉంటారు. అత్యున్నత ఉద్యోగాలు మైనారిటీలకు దక్కాలంటే చాలా కష్టం. కానీ, పాక్ కు చెందిన ఓ హిందూ మహిళ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింద�
May 9, 2021విజయ్ దేవరకొండ హీరోగా ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ‘లైగర్’ టీజర్ రిలీజ్ ను వాయిదా వేశారు. విజయ్ దేవరకొండ పుట్టినరోజు అయిన మే 9న ‘లైగర్’ టీజర్ విడుదల చేస్తారని గత కొన్నాళ్లుగా ప్రచారం సాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మనదేశం ఉన్న ప�
May 9, 2021ఉత్తర దక్షిణ ద్రోణి ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి మధ్యప్రదేశ్ మరియు పొరుగు ప్రాంతాల మీదుగా ఉన్న తుఫాను ప్రసరణ నుండి మరాట్వాడా, దక్షిణ మధ్య మహారాష్ట్ర మరియు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కర్ణాటక తీరం వరకు నడుస�
May 9, 2021సంపూర్ణేష్ బాబు హీరోగా మరో కొత్త సినిమా రానుంది. జన్మదిన సందర్భంగా సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ‘పుడింగి నెం.1’ పేరుతో రూపొందే ఈ సినిమాను శ్రీ పుణ్యభూమి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మీరావలి దర్శకత్వంలో కె. శ్రీనివాసరావు, కె. సుధీర్
May 9, 2021కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో దేశంలో వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మూడు వ్యాక్సిన్లు కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇక వ్యాక్సిన్ల పై
May 9, 2021కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తోంది. సినిమాలు, సీరియల్స్, రియాల్టి షోలలో పాల్గొనటానికి ఇటు నటీనటులు, అటు జనం భయపడుతున్నారు. ఈ కారణంగానే ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కూడా వాయిదా పడింది. అయితే అమితాబ్ బచ్
May 9, 2021ప్రముఖ నిర్మాత సి. శ్రీధర్ రెడ్డి శనివారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. ఆయన పుట్టిన ఊరు నెల్లూరు. చిత్రపరిశ్రమపై మక్కువతో చెన్నై వెళ్లారు. నిర్మాతగా మారి కోడి రామకృష్ణ దర్శకత్వంలో శోభన్ బాబు, జయసుధతో ‘సోగ్గాడి కాపురం’…. వై. నాగేశ్వరావు దర
May 9, 2021మామిళ్ళపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేస్తున్నామని గనులు, భూగర్భశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. 5 ప్రభుత్వశాఖలతో విచారణ కమిటీ ఏర్పాటు చేశామని..అయిదు రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక వస్తుందని ఆయన వెల్లడ
May 9, 2021దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం “లాక్ డౌన్” పొడిగించారు సిఎం కేజ్రీవాల్. ఈ నెల 17 వరకు ఢిల్లీలో లాక్ డౌన్ ఉండనుందన్నారు. ఇక నుంచి కఠినమైన “లాక్ డౌన్” నిబంధనలు అమలు చేస్తామని… మే 10 వ తేదీ నుంచి మెట్రో రైలు సర్వీసులు రద్దు కానున్నాయని సిఎం కేజ్రీవా�
May 9, 2021ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కర్ఫ్యూ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒడిశా నుంచి ఎవరూ రాకుండా బోర్డర్ క్లోజ్ చేసేశారు ఏపీ పోలీసులు, అధికారులు. ఇచ్ఛాపురం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మెడి�
May 9, 2021ఢిల్లీలో కరోనా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రంలో అనేక ఆసుపత్రులను కరోనా ఆసుపత్రులుగా మార్పులు చేశారు. ఇందులో బడా హిందూరావ్ ఆసుపత్రి కూడా ఒకటి. ఈ ఆసుపత్రిలో కరోనా రోగుల కోసం 250 పడకలను ఏర్పాటు చేశా
May 9, 2021ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ, మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అయితే, ఆదివారం కావడంతో నాన్ వెజ్ మార్కెట్ల వద్ద రద్దీ అధికంగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో మాస్క్ ధ
May 9, 2021ఉత్తర ప్రదేశ్ లో మరోసారి లాక్ డౌన్ ను పొడిగించారు. ఇప్పటికే రెండుసార్లు లాక్ డౌన్ ను పొడిగించిన యూపీ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం �
May 9, 2021టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లు సిఎంగా ఉండి చంద్రబాబు పొడిచింది ఏముంది? అని మండిపడ్డారు. “ఈ ‘వారం రోజుల సిఎం కుర్చీ’ పగటి కల ఏంటి చంద్రబాబు? జనం నవ్వుకుంటారన్న ఇంగితం కూడా లేదు. 14 ఏ
May 9, 2021భారత్ లో కరోనా మహమ్మారి ఎంతగా విజృంభిస్తోందో చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి ఇప్పటికే మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అటు గుజరాత్ కు చెందిన జైకోవ్ డి వ్యాక్సిన్ కూడా త్వరలోనే అందుబ�
May 9, 2021