Iran Oil Threat: మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం మరియు గల్ఫ్ ప్రాంతంలో దాడుల కారణ�
Jagapathi Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు మరోసారి తన మార్కు సెటైర్లతో వార్తల్లో నిలిచారు. ఆయన కీలక పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘వదలా’. ఆకెళ్ల వి.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గ్లింప్స్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగిం�
March 11, 2026ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంధన కొరతపై నెలకొన్న ఆందోళనలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సాధారణంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం అనేది మన నిత్యకృత్యం, కానీ అదే ఇప్పుడు మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసే ప్రమాదంగా మారుతోంది. గ్యా
March 11, 2026బొగ్గుబాయిలో కొత్త బంధాలు పుడుతున్నాయా? మైన్స్ సాక్షిగా మేటర్ మలుపులు తిరగబోతోందా? తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణల ప్రభావం సింగరేణి ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందా? పాత మిత్రుల్ని పక్కనపెట్టి… కొత్త వాళ్ళు దోస్త్ మేరా దోస్త్ అంటూ �
March 11, 2026వేసవి కాలంలో పుచ్చకాయల సందడి మామూలుగా ఉండదు. అయితే సాధారణంగా మనం ఎరుపు రంగులో ఉండే పుచ్చకాయలనే చూస్తుంటాం. కానీ మార్కెట్లో పసుపు రంగు పుచ్చకాయలు (Yellow Watermelon) కూడా దొరుకుతున్నాయి. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎరుపు రంగు పుచ్చకాయల కంటే ఎక్కు
March 11, 2026ఇదివరకు గ్యాస్ ధరలు పెరుగుతాయోమోనన్న భయం ఉండేది. ఇప్పుడు అసలు గ్యాసే దొరకదేమో అన్న భయం వెంటాడుతోంది. దీనికి కారణం మిడిల్ ఈస్ టెన్షన్స్. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా, LPG గ్యాస్ గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి. �
March 11, 2026India LPG Supply: ఇజ్రాయెల్, అమెరికా – ఇరాన్ యుద్ధంతో ఒక్కసారిగా క్రూడాయిల్ దిగుమతులు నిలిచిపోయి.. దీంతో, భారత్లో గ్యాస్ కొరత ఏర్పడింది.. వంటగ్యాస్కు ఇబ్బంది లేకపోయినా.. కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా.. కొన్ని సిటీల్లో హోటళ్లను సైతం మూసివేయాల్స�
March 11, 2026మధ్య ప్రాచ్యంలో నెలకొన్న తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడవచ్చనే వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పెట్రోల్, డీజిల్ , ముడిచమురు సరఫరా విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ, కృత్రిమ కొరత సృష్టించ�
March 11, 2026Shivam Dube: భారత క్రికెట్ జట్టు T20 ప్రపంచకప్ను ముచ్చటగా మూడోసారి ముద్దాడి చరిత్ర సృష్టించిన వేళ, టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబేకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆఖరి �
March 11, 2026Nara Lokesh: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశంలో సందడి చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన నివాసంలో బుధవారం మధ్యాహ్నం ఇచ్చిన విందుకు కూటమి ఎంపీలు, మంత్రి నారా లోకేష్ హాజర�
March 11, 2026Prize Money : 2026 టీ20 ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శనతో విశ్వవిజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుపై ప్రస్తుతం కాసుల వర్షం కురుస్తోంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన అధికారిక బహుమతి నిధి (Prize Money) పంపిణీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బుధవారం వెల్లడించిం
March 11, 2026CM Chandrababu Serious: కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అధికారులపై సీరియస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రజల ప్రాణాల పట్ల ఉదాసీనత ఉంటే సహించమంటూ అధికారులకి సీఎం చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు చేశారు.. శ్రీకాకుళం డయేరియా, రాజమహేంద్రవరం �
March 11, 2026గత కొద్ది రోజులుగా వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడటమే కాకుండా.. పంపిణీ ఆలస్యమవుతుండటంతో జనాల్లో ఆందోళన మొదలైంది. అంతర్జాతీయంగా చమురు సరఫరా మార్గాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయన్న వార్తలతో.. అసలు గ్యాస్ దొరుకుతుందా లేదా అన్న భయం జన
March 11, 2026Turkey Supports Iran: ఇరాన్ – అమెరికా & ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో సరికొత్త మలుపు చోటుచేసుకుంది. ఇప్పటివరకు తటస్థంగా ఉన్నట్లు కనిపించిన టర్కీ, తొలిసారిగా ఇరాన్కు తన బహిరంగ మద్దతును ప్రకటించింది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ చేసి�
March 11, 2026మీర్పూర్లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరిగిన సిరీస్లోని మొదటి వన్డేలో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు షాహీన్ షా అఫ్రిది జట్టును ముందుగా బ్యాటింగ్కు ఆహ్వానించింది. బ్యాటింగ్ చేస్తున్నప్పు�
March 11, 2026Sanju Samson: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో విజయభేరి మోగించి.. కప్ను అందుకుంది టీమిండియా.. భారత్ సెమీస్ చేరాల్సిన మ్యాచ్.. ఆ తర్వాత సెమీస్.. ఫైనల్ మ్యాచ్లోనూ సంజు శాంసన్ ఇన్నింగ్స్ మరువలేనివి.. టీమ్ ఇండియాకు తాను ఎంత ముఖ్యమైన ఆటగాడో దీంతో మరోసారి ని
March 11, 2026ఆఫ్ఘానిస్తాన్లో తాలిబన్ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో, దేశ విద్యాశాఖ మంత్రి ఇటీవల బాలికల విద్యపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది 2021లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత బాలికల సెకండరీ (6వ తరగతి తర్వాత), ఉన్నత విద్యపై ఇప్పటికే అ�
March 11, 2026బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేదనే పేరుతో బ్యాంకులు సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2022 నుంచి 2025 వరకు) ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కలిసి ఏకంగా రూ. 19,000 కోట్లు వసూలు చేశాయన్న వార్త ఇప్పుడు సగటు ఖాతాదారుడిక�
March 11, 2026