రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాహుబలి. ఈ సినిమాను రెండు భాగాలుగా �
టీ20 ప్రపంచకప్ 2024 కు సమయం ఆసన్నమైంది. ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ ఒక నెలలో ప్రారంభమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను తాజాగా అన్ని జట్లు ప్రకటించాయి. ఇందులో ఇంగ్లాండ్ టీం కూడా జట్టును ప్రకటించ
April 30, 2024ఏపీలో ఎన్డీయే కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై మాజీ మంత్రి పేర్ని నాని సైటైర్లు వేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇచ్చే హామీలు అమలు సాధ్యం కాదని బీజేపీ అర్థమైపోయిందని ఆయన అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు.
April 30, 2024వేసవిలో వేడికి త్వరగా అలసిపోతాం. ఆరోగ్యం, శరీర ధృఢత్వాన్ని పెంచుకునేందుకు కొందరు జిమ్ కు వెళ్లి కసరత్తు చేస్తుంటారు. తమ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
April 30, 2024సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి అంబర్ పేట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్
April 30, 2024నార్డ్ సిరీస్ లో భాగంగా వన్ ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయాలనుకుంటోంది. వన్ ప్లస్ ఏస్ 3V త్వరలో నార్డ్ 4 యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ గా ప్రపంచ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ గత నెలలో చైనీస్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపర�
April 30, 2024అస్పష్టమైన హామీలతో ప్రజల్ని మభ్యపెడుతున్న బీజేపీ, టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో అభివృద్ధి జాడ ఎక్కడ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు ప్రశ్నించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో విభజన హామీలు, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, పోలవరం నిర్వాసితుల
April 30, 2024వికారాబాద్ జిల్లా తాండూరు డిపోలో శ్రామిక్గా పనిచేస్తోన్న టి.రాజప్ప ఆత్మహత్యపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవమని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఆయన ఎక్స్ వేదికగా.. ‘ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసు�
April 30, 2024బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ 400కు పైగా లోక్సభ స్థానాలను గెలుచుకోవాలనుకుంటోందని.. అది పేదల సంక్షేమం కోసం కాదని అన్నారు. వారి హక్కులను హరించేందుకేనని మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఛత్తీస్గఢ్�
April 30, 2024పొద్దున్నే లేవగానే చాలామందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. బరువు తగ్గాలని అనుకొనేవారు కాఫీని తాగొచ్చునా? లేదా? అనే సందేహం అందరికీ వస్తుంది.. అయితే నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. చాలామంది కాఫీని ఎక్కువగా తాగుతారు.. ఒక
April 30, 2024రేపటి(మే 1) నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే డీబీటీ, ఇంటింటికి పెన్షన్ల పంపిణిపై ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8:30 గంటల నుంచీ 11 గంటలలోపు డీబీటీ ద్వారా అకౌంట్లలో పెన్షన్ డబ్బులను జమ చేయనున్నారు.
April 30, 2024వేసవి వచ్చిందంటే కచ్చితంగా నీటిని ఎక్కువగా తాగాలి. దీనితోపాటుగా కొన్ని రకాల పండ్లు తినాలి. అలా చేస్తే మీ శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి.
April 30, 2024రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో, జిమ్కు వెళ్లే వీడియోను పోస్ట్ చేసింది. వీడియోతో పాటుగా ఒక నోట్ లో, ఆమె సుదీర్ఘమైన రాత్రి షిఫ్ట్ల కారణంగా దిక్కుతోచని అనుభూతి కలిగిందని పేర్కొంది. ఆమె తన బిజీ షెడ్యూల్ ని తెలిపింది. ఉదయం 8 గంటలకు కుబే�
April 30, 2024CM YS Jagan, YSRCP, AP Elections 2024, Andhra Pradesh, Telugu News, AP CM YS Jaganmohan Reddy, Election Campaign,
April 30, 2024Gold Mine Company Entering Tollywood with Shahid Kapoor- Vamsi paidipally movie: ఈ మధ్యకాలంలో సినిమాల మధ్య భాషా భేదం పూర్తిగా తొలగిపోతుంది. తెలుగు నుంచి వెళ్లి హిందీ, తమిళ హీరోలతో దర్శకులు సినిమాలు చేస్తున్నారు. అలాగే ఇతర భాషల దర్శకులు వచ్చి తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు అలా�
April 30, 2024భూపాలపల్లి జిల్లా రేగొండ జన జాతరలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గ్రామాన్ని కెసిఅర్ ప్రభుత్వం చేయలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే రెవెన్యూ గ్రామము చేస�
April 30, 2024ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ముంబై ఇండియన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ముందుగా టాస్ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలువాలనే పట్టుద�
April 30, 2024మనందరికీ నిద్ర చాలా ముఖ్యం. రోజంతా పనిచేసి అలసిపోయి ఓ కునుకు వేస్తే ఎంతో హాయిగా ఉంటుంది. ఆ రోజు నిద్ర లేకపోతే ఆరోజు మొత్తం గందరగోళంగా ఉంటుంది.
April 30, 2024