AP District Reorganization: జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పులు.. చేర్పులతో ముందుకు వెళ్ల�
టెక్నాలజీ మారుతున్న కొద్దీ స్మార్ట్ఫోన్ కెమెరాలు ప్రొఫెషనల్ DSLR కెమెరాలకు గట్టి పోటీనిస్తున్నాయి. 2026 నాటికి రాబోతున్న ఫ్లాగ్షిప్ ఫోన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), పెద్ద సెన్సార్లు , అద్భుతమైన జూమ్ సామర్థ్యాలతో మొబైల్ ఫోటోగ్రఫీని రీడిఫ
December 27, 2025Indians deportation: భారతీయుల్ని బహిష్కరించడంలో సౌదీ అరేబియా అమెరికాను మించిపోయింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూఎస్ తన వీసా నిబంధనల్ని కఠినతరం చేసింది. ట్రంప్ వీసా విధానం, ఆ దేశంలో పనిచేస్తున్న భారతీయ వర్కర్లను ఇబ్బందులకు గురిచేస్తోంది.
December 27, 2025Vijayawada Kanaka Durga Temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై పవర్ వివాదం చోటుచేసుకుంది. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో గంట సేపు కరెంటు కట్ చేశారు. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో.. ఆ సమయంలో ఆలయ అధికారులు జనరేటర్ల ద్వారా దర్శనాలు కొనసాగించ
December 27, 2025Digital Silver: పసిడితో సమానంగా పరుగులు పెడుతుంది వెండి.. ఈ రోజుల్లో చాలా మంది వెండిని కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా, బలమైన పెట్టుబడి ఎంపికగా కూడా చూస్తున్నారు. ఇటీవల సంవత్సరాలలో ద్రవ్యోల్బణం, ప్రపంచ అనిశ్చితి, గ్రీన్ ఎనర్జీ రంగంలో పెరుగుతున్న డిమా
December 27, 2025నటుడు శివాజీ ఇటీవల ‘దండోరా’ సినిమా వేడుకలో చేసిన కొన్ని వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన క్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ కావడమే కాకుండా, ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్లోని మహిళా కమిషన్ ముందు హాజరైన శ�
December 27, 2025Train Brakes Fail: విశాఖపట్నంలో ప్రముఖ పర్యాటక ప్రాంతం కైలాసగిరిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది.. పర్యాటకుల కోసం వేసిన టాయ్ ట్రైన్ బ్రేకులు ఫెయిల్ అవడంతో రైలు ఒక్కసారిగా వెనక్కి పరుగు పెట్టింది.. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు పర్యాటకులు.. ఘటన జరిగిన
December 27, 2025Tragedy : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గుండెలను పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా, చికిత్స కోసం వచ్చిన ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. మంచినీళ్లు అనుకొని పొరపాటున లాబరేటరీ కెమికల్ తాగడంతో 19 ఏళ్
December 27, 2025Health Tips: ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ వాడకం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. చిన్న పిల్లల నుంచి వయసు మళ్లిన వారి వరకు అందరి చేతుల్లో ఫోన్ అనేది ఉండాల్సిందే. చిన్నపిల్లలు అతిగా ఫోన్ వాడటం కారణంగా వారిలో అశాంతి, చిరాకు, ఒత్తిడి వంటి లక్షణాలను తల్లిదండ్�
December 27, 2025CM Chandrababu: జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత నెల నవంబర్ 27న రాష్ట్ర ప�
December 27, 2025Digvijaya Singh: బీజేపీ, ఆర్ఎస్ఎస్లను ఎప్పుడూ విమర్శించే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, తాజాగా ఈ సంస్థలపై ప్రశంసలు కురిపించడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని రాహుల్ గాంధీకి లేఖ రాసిన వారం తర్వాత కొత్త వివాదానికి తెర లే�
December 27, 2025Bangladesh: బంగ్లాదేశ్ వ్యాప్తంగా మతోన్మాద శక్తులు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే, ఇద్దరు హిందువుల్ని అత్యంత దారుణంగా హత్యలు చేశారు. బంగ్లాదేశ్ కళాకారులు, సాంస్కృతిక చిహ్నాలపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా, ఢాకాకు 120 కి.మీ దూరంలో ఉన్న ఫరీద్పూర్లో
December 27, 2025డయాబెటిస్ ఉన్నవారు స్వీట్ పోటాటో (చిలకడదుంప) తినవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే—చిలకడదుంపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్�
December 27, 2025‘పుష్ప 2’ సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశార
December 27, 2025మిడ్ రేంజ్ లో టెక్నో పోవా కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. దీని వివరాలు దాని లాంచ్కు ముందే వెల్లడయ్యాయి. ఈ ఫోన్ మునుపటి మోడల్ టెక్నో పోవా కర్వ్ 5G సక్సెసర్ కు కొనసాగింపుగా ఉండనుంది. రాబోయే ఫోన్ రెండర్లు ఆన్లైన్లో �
December 27, 20252025-26 యాషెస్ సిరీస్లో భాగంగా జరిగిన నాల్గవ టెస్టులో (బాక్సింగ్ డే టెస్ట్) ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ గెలిచింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్లో రెండో రోజు 175 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 6 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. ఈ విజయం�
December 27, 2025మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చి కోట్లాది మంది పేదోళ్ల కడుపు కొట్టిందని మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ఢిల్లీలోని ఇందిరా భవన్లో మలికార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ మీటింగ్ జరిగింది.
December 27, 2025Car Prices Increase: కొత్త ఏడాదిలో కార్లు ధరలు పెరగనున్నాయి. రెనాల్ట్ ఇండియా తన వాహనాల ధరలను 2026 జనవరి నుంచి గరిష్టంగా 2 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ధరల పెంపు మోడల్, వేరియంట్ను బట్టి భిన్నంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఉత్పత్తి ఖర్చులు పెరగడం,
December 27, 2025